Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలో పిగుడలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పస్టం చేసింది. కాబట్టి శనివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















