హీరో శర్వానంద్‌, దర్శకుడు సంపత్‌ నంది కాంబోలో రూపొందు తున్న పాన్‌-ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ సినిమా ‘భోగి’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ అనుపమ పరమేశ్వరన్‌ పాత్రను పరిచయం చేస్తూ కందుల సులోచన రాణిగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. మోదుగ ఆకులుతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన […]

The post ‘భోగి’లోకందుల సులోచన రాణిగా.. appeared first on Navatelangana.