న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆప్ పాలిత రాష్ట్రం పంజాబ్‌లో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఏక కాలంలో విస్తృత దాడులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మ‌ది ప్రాంతాల్లో ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టింది.పంజాబ్ మాజీ DIG హర్‌చరణ్ సింగ్ భుల్లార్, ఇతరులకు సంబంధించిన కేసుల విషయంలో, PMLA చట్టం-2002 కింద చండీగఢ్, లూథియానా, పాటియాలా, నాభా, జలంధర్‌తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ED తెలిపిన వివరాల ప్రకారం, బినామీ ఆస్తులను వెలికితీయడం, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించడమే ఈ […]

The post పంజాబ్‌లో ఈడీ సోదాలు appeared first on Navatelangana.