నవతెలంగాణ – హైదరాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్​స్టూడెంట్​యవన్ ను నిన్న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రయివేటు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్​మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్​మండి ఇందిరానగర్​లో యవాన్​కు ఫ్రెండ్స్​ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న […]

The post సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య appeared first on Navatelangana.