ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలున్యూఢిల్లీ : భారత్‌, న్యూజీలాండ్‌ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, న్యూజీలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ […]

The post సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు appeared first on Navatelangana.