🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5637 articles

అమెరికాలో డిగ్రీ పట్టా అందుకున్న మర్నాడే విద్యార్థి మృతి
Telangana

అమెరికాలో డిగ్రీ పట్టా అందుకున్న మర్నాడే విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి అతి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. అగ్రరాజ్యంలో చదవు పూర్తి చేసుకొని పట్టా అందుకున్న మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. 26 ఏళ్ల మహమ్మద్ కుమెల్ షేక్ శాన్‌ఫ్రాన్సిస్కో‌లోని గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవలే స్నాతకోత్సవం జరగ్గా.. తన గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అయితే ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులు దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతి పట్ల అమెరికాలోని భారత కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కుమెల్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Admin9 days ago👁 0
మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు... భారీగా అవకతవకలు గుర్తింపు..
విజయ్ సీఎం అవ్వాలో.. లేదో.. డిసైడ్ చేసేది ఈ తిరుమావళవన్.. ఇంతకీ ఎవరు ఈ పెద్దమనిషి !
సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం
Telangana

సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం

– నీటిపారుదల శాఖ ఈఈ మోడెం సత్యనారాయనవతెలంగాణ-తుంగతుర్తిరైతులకు సాగునీరు అందించడం, నీటి వృధాను అరికట్టడం, కాలువల్లో పూడికతీత, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి నీటిపారుదల శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈఈ మోడెం సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గుగులోత్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ […] The post సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం appeared first on Navatelangana.

ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం
Telangana

ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

నవతెలంగాణ – ఆలేర్ రూరలప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్,పిఎసిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం ప్రారంభించారు.శిబిరంలో భాగంగా 35 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స అందించడంతో పాటు లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.అలాగే వేసవికాలంలో పశు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు […] The post ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం appeared first on Navatelangana.

ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana

ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-ఆలేరు టౌను మే 10న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తెలంగాణలో వేలకోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో శ్రీకారం చుట్టానున్నట్లు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారులకు అత్యధిక బడ్జెట్ కేటాయించి, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పనులు, వరంగల్లోఎయిర్ పోర్ట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తో మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ తదుపరి సాయంత్రం నాలుగు […] The post ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.

పశ్చిమబెంగాల్ తొలి బిజెపి సిఎంగా సువేందు
చిందం మల్లిఖార్జున్ సోదరుని వివాహానికి హాజరైన ర్యాకల
Telangana

చిందం మల్లిఖార్జున్ సోదరుని వివాహానికి హాజరైన ర్యాకల

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్ సోదరుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సామాజికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ హాజరై, నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, నల్ల […] The post చిందం మల్లిఖార్జున్ సోదరుని వివాహానికి హాజరైన ర్యాకల appeared first on Navatelangana.

ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి
Telangana

ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో ఈనెల 20వ తేదీన జరుగు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభ విజయవంతం చేయాలని, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కవెంకటేష్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. మాహాసభకు కాన్రాజ్ శీను అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ కల కల కోసం కాదు, కల ప్రజల కోసం అని చెప్పారు. నైజాం పోరాటంలో పాటలు రాసి ఆటలాడి ప్రజలు చైతన్యం చేసి, భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం […] The post ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

కోడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి
Telangana

కోడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తన సొంత నియోజకవర్గమైన కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కోడంగల్ చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు. కృష్ణా జలాలతో కోడంగల్ భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కోడంగల్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర […] The post కోడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు క‌ట్
Telangana

కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు క‌ట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడులో ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయినా విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇండియా బ్లాక్ కూట‌మి నుంచి వైదొలుగుతున్నట్లు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. అయితే ఇటీవ‌ల త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు డీఎంకే, కాంగ్రెస్ క‌లిసి ప్ర‌చారం చేశాయి. ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత కాంగ్రెస్ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఐదు స్థానాల్లో గెలిచిన హ‌స్తం అభ్య‌ర్థులు.. విజ‌య్ అభ్య‌ర్థ‌న మేర‌కు టీవీకేకు […] The post కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు క‌ట్ appeared first on Navatelangana.

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..!
మహబూబాబాద్ జిల్లా పొగుళ్ళపల్లిలో హై టెన్షన్... అటవీశాఖ ఫెన్సింగ్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు..
ఎట్టకేలకు విజయ్కు లైన్ క్లియర్.. టీవీకేకు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల సపోర్ట్ !
RCB: బెంగళూర్ టాప్2 ఆశలకు గండి పడ్డట్లేనా..! క్వాలిఫైర్ 1 గా నిలవాలంటే ఆర్సీబీ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
కేరళకు కాబోయే సీఎం కేసీ వేణుగోపాల్..? ప్రమాణ స్వీకారానికి విజయ్ !
బ్యాంకింగ్ సేవలకు NRIలు ఇండియన్ సిమ్ వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
చిరంజీవి కంటే నేనే తోపు... అప్పట్లో నావే ఎక్కువ హిట్స్ .. మెగాస్టార్‌పై శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
‘పెద్ది’ సంచలనం.. అక్కడ తొలి చిత్రంగా ఆల్‌ టైమ్ రికార్డు
Telangana

‘పెద్ది’ సంచలనం.. అక్కడ తొలి చిత్రంగా ఆల్‌ టైమ్ రికార్డు

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ, ఎట్టకేలకు జూన్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే విదేశాల్లో ఒకరోజు ముందుగానే పెద్ది సందడి చేయనుంది. తాజాగా అక్కడ ప్రీసేల్‌ బుకింగ్స్‌ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. 24 గంటలు కూడా కాకముందే లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. దీంతో నార్త్‌ అమెరికాలో అత్యంత వేగంగా ఇన్ని టికెట్స్ అమ్ముడైన తొలి సినిమాగా ‘పెద్ది’ రికార్డు నెలకొల్పింది.

ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్... భారీగా పెరిగిన నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన విషయాలు...
Jr NTR: ఎన్టీఆర్ కొత్త లుక్తో సోషల్ మీడియా షేక్.. ‘బ్లాస్ట్’ ఎమోజీలతో భారీ హింట్ ఇచ్చిన థమన్!
ఈ ఐదు జిల్లాల్లో పెరగనున్న ఎండలు.. మధ్యాహ్నం 12 నుంచి 3 లోపు బయట తిరగకపోవడం బెటర్ !
‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి`
బిస్కెట్ ప్యాకెట్ల రేట్లు పెంచుతున్న బ్రిటానియా.. గల్ఫ్ ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ నిలిపివేత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA