7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ప్రపంచ రికార్డ్నే అస్సాం పార్శిల్ చేశాడుగా..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు3 చూపులు

On This Day in Cricket: కాటేరమ్మ కొడుకుగా పేరుగాంచిన అభిషేక్ శర్మ 27వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి టీమిండియాలో ఓపెనర్గా స్థానం దక్కించుకున్న ఈ తోపు ప్లేయర్, 2025లో 931 ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













