ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు వీలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం సంచలన ప్రకటన చేశారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇకపై ప్రతి వారం రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఐదు సహజ పానీయాలతో మీ మెటబాలిజం పెంచుకోండి!

తాజా వార్తలు
Relationship Tips: ప్రేమలో మితిమీరిన ఆధిపత్యం ప్రమాదకరమా? భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసే 5 చెడు అలవాట్లు ఇవే!

తాజా వార్తలు
Papaya Face Mask: వేసవిలో వడదెబ్బ, మురికి మాయం.. బొప్పాయి గింజలతో ముఖాన్ని ఇలా కాంతివంతంగా మార్చుకోండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










