గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు కాజేసిన నకిలీ బాబా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కష్టాలు తీరుస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..