పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి భారత యుద్ధవిమానాలు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాయి. బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ‘మార్కజ్ సుభాన్ అల్లా’  కాంప్లెక్స్ ను తీవ్రంగా దెబ్బతీయడం హైలైట్ అయింది.