అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్కు.. ఆపై..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఒంగోలులో అంధురాలైన వివాహిత మహిళను సమీప బంధువు లాడ్జికి రప్పించి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. జల వనరుల శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మి హత్య కేసులో వెంకటరమణ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సహచరురాలి దారుణ హత్యపై ప్రత్యేక ప్రతిభావంతుల సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Wireless కాలంలో కూడా Gen Z ఎందుకు వైర్ ఇయర్ఫోన్స్నే కోరుకుంటోంది? అసలు కారణాలు ఇవే

తాజా వార్తలు
PBKS vs MI : ధర్మశాల స్టేడియంలో అసలైన పోరు.. ప్లే ఆఫ్స్ కోసం శ్రేయాస్ సేన ఆరాటం.. పరువు కోసం రోహిత్ పోరాటం

తాజా వార్తలు
దారుణం… భార్యపై అనుమానంతో భర్త కిరాతకం.. గొడ్డలితో రెండు కాళ్లు నరికేసి..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











