Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం జగన్నాధవలసలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Fatty Liver: పైకి లక్షణాలేమీ కనిపించని సైలెంట్ కిల్లర్.. నిర్లక్ష్యం చేస్తే మీ ఒంట్లో ఈ పార్ట్లన్నీ మటాష్!

తాజా వార్తలు
ధాన్యం అమ్మేందుకు వెళ్లిన రైతుకు భారీ షాక్.. ట్రాక్టర్ ఇంజిన్ దొంగిలింపు

తాజా వార్తలు
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












