ధాన్యం అమ్మేందుకు వెళ్లిన రైతుకు భారీ షాక్.. ట్రాక్టర్ ఇంజిన్ దొంగిలింపు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

అసలే అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతుంటే.. పంటను కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కనీసం ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లకు తరలించేందుకు వాహనాలు కూడా దొరకని పరిస్థితి. లారీల కొరతతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోతోంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















