Cricket News: జాతీయ జట్టులోకి వచ్చి ఒక్క మ్యాచ్ ఆడకుండానే రిటైర్ అయిన క్రికెటర్లు!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు4 చూపులు

జాతీయ జట్టుకు ఎంపికైనా అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కని క్రికెటర్లు కొందరు ఉన్నారు. 1983 ప్రపంచకప్ విజేత సునీల్ వాల్సన్, రంజీ ట్రోఫీలో 750కి పైగా వికెట్లు తీసిన రాజిందర్ గోయల్, ఆస్ట్రేలియా బ్యాటర్ జేమీ కాక్స్, భారత ఫాస్ట్ బౌలర్ ఇశ్వర్ పాండే ఈ జాబితాలో ఉన్నారు. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో వీరి అంతర్జాతీయ అరంగేట్రం కలగానే మిగిలిపోయింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













