రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. అప్పుడే పుట్టిన పసికిందులను కూడా కనికరం లేకుండా పొట్టన పెంట్టుకుంటున్నారు కొందరు. తాజాగా అలాంటి అమానవీయ ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. అప్పుడే జన్మనిచ్చిన ఓ బిడ్డను గొంతుకోసి హతమార్చింది ఓ యువతి.