ఎంత పని చేశావ్ సత్య.. అనుమానం రాకుండా బోరున ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందంటే..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

అనకాపల్లి జిల్లా కశింకోటలో 85 ఏళ్ల వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దోపిడీ దొంగల పని అనుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేయగా ఇంటి దొంగే హత్య చేసినట్లు తేలింది. అప్పుల ఒత్తిడితో పెద్దమ్మ బంగారు ఆభరణాలపై కన్నేసిన మేనకోడలు సత్య, ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఆభరణాలు అపహరించింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












