దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త. అధిక జీతం పొందుతున్న కొంతమంది ఉద్యోగులు ఇప్పటివరకు వేతన పరిమితి నిబంధనల వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు వేతన పరిమితిని పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు దక్కనున్నాయి.