Gold: యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు! ఎంత పెరిగాయంటే..?

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర కిలోకు రూ.3,500 పెరిగి రూ.2.50 లక్షలకు చేరగా, బంగారం స్వల్పంగా రూ.200 పెరిగి రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి ఈ ధరల మార్పులకు ప్రధాన కారణాలు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..
26 నిమిషాల క్రితం
తాజా వార్తలు
సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్
28 నిమిషాల క్రితం
తాజా వార్తలు
చిన్నారి బాహుబలి.. పుట్టిన వెంటనే డాక్టర్నే ఆపేసింది! పసికందు పట్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
28 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








