సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కైవాక్ నిర్మించనున్నారు. దీంతో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో దిగాగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.