భారత ప్రైవేట్ భీమా కంపెనీలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కేంద్రం అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా వచ్చే ఈ పెట్టుబడులు భీమా రంగంలో పోటీని పెంచి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తాయి. LICకి మాత్రం 20 శాతం FDI పరిమితి కొనసాగుతుంది.