మదర్సాలు మతపరమైన విద్యాబోధన జరిగే పాఠశాలలు. స్వతంత్రంగా నిర్వహిస్తారు. వాటికి సంబంధించి గవర్నమెంట్ దగ్గరా ఎలాంటి లెక్కాపత్రం ఉండదు. కానీ ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. కానీ అందుకు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకూ మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తెస్తే నష్టమా ? లాభమా.?