PM Modi: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ సంచలన ప్రకటన ఏంటి? దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి మరియు ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రసంగానికి సంబంధించి మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














