ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక మందన్నా. అలాగే అటు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి గాయం అయిన విషయం తెలిసిందే..