సైబర్ నేరాలను అరికట్టే ప్రయత్నంలో ఆర్బీఐ నిమగ్నమైంది. ఇందుకోసం అనేక కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు నష్టపోయిన వారికి పరిహారం కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో పూర్తి వివరాలు చూద్దాం.