Team India: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు జట్లగా విడిపోయిన టీమిండియా.. ఎందుకంటే?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు38 చూపులు

Indian Cricket Team: రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఓకేసారి రెండు జట్లను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు దాదాపు 30 నుంచి 35 మంది ఆటగాళ్లో రెండు టీంలను తయారు చేయాలని రంగం సిద్ధం చేస్తోంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










