తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, కత్తి వారి కండ్రిగలో శివాజీ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. తప్పిపోయిన ఆవును వెతుకుతూ మామిడి తోటలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.