కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై తీవ్రంగా మండిపడ్డారు.