WTC final 2027 : క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. లార్డ్స్ మైదానం నుంచి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మార్పు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

WTC final 2027 : డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ను లార్డ్స్ నుంచి ది ఓవల్కు మార్చే దిశగా ఐసీసీ ఆలోచిస్తోంది. లార్డ్స్ పిచ్కు అన్శాటిస్ఫాక్టరీ రేటింగ్, డీమెరిట్ పాయింట్ రావడంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల పరిస్థితి కూడా పాయింట్ల పట్టికలో ఆసక్తికరంగా మారింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













