9186 వార్తలు

Ahead of crucial Assembly elections, the change in Punjab is most significant as it comes amid intense factionalism between the camps of former CM Charanjit Singh Channi and PC chief Amrinder Singh Raja Warring; Sukhdeo Bhagat made AICC in-charge of Chhattisgarh, Sirivella Prasad of Maharashtra, P.V. Mohan in-charge of Andhra Pradesh

Koppula Raju said the slogan raised by Congress leader Rahul Gandhi during his Bharat Jodo Yatra had evolved into a movement and that Telangana had emerged as a “role model” in conducting a scientific caste survey under Chief Minister A. Revanth Reddy.



However, the notification issued by the Bihar Home Department on September 3, 2026, clearly stated that the CBI will not require permission from the State government to take action against Central Government employees

The colleges have been asked to maintain a grievance log book. In the log book, the principal must record the date, brief nature of the grievance/query, and the action taken or resolution provided, wherever applicable.




Dubbed the ‘project of the century’ by Beijing, it has been included in China’s 15th Five-Year Plan for renewable energy; of concern to India is the impact it could have downstream, particularly in the aftermath of the recent devastating flash flood along the Nepal-China border






తమిళనాడులో ఓ నర్సు హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి! తేని జిల్లా ఆండిపట్టికి చెందిన 48 ఏళ్ల నర్సు సెల్వి.. 2021 నవంబర్లో తన ఇంట్లో హత్యకు గురైంది. దాదాపు ఐదేళ్ల దర్యాప్తు తర్వాత ఈ కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైసీ సోదరుల దేశభక్తిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. దేశభక్తికి రేవంత్ రెడ్డి ఇస్తున్న నిర్వచనం ఏమిటని ప్రశ్నిస్తూ, ‘వందే మాతరం’ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నవి ముంబై నుంచి శ్రీనగర్కు వచ్చిన ఇండిగో ఫ్లైట్ 6E 225.. ల్యాండింగ్ అనంతరం పార్కింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అష్దార్ గలి ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, CRPF సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి AK రైఫిల్తో పాటు ఇతర యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. మరో ఉగ్రవాది అక్కడే దాక్కున్నట్లు అనుమానించడంతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
