నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. కేర‌ళంలో ప్ర‌జాతీర్పును గౌర‌వీస్తామ‌ని పేర్కొంది. ప‌దేండ్ల సీపీఐ(ఎం) పాల‌న‌లో ప్ర‌జాసంక్షేమానికి పాటుబడ్డామ‌ని, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యా, వైద్య‌, వ్య‌వ‌సాయ, ఉపాధి క‌ల్ప‌న‌లో కేర‌ళంలో ఆమోగ‌మైన అభివృద్ధిని చేసి చూపించామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో సీపీఐ(ఎం)తో పాటు మిత్ర‌ప‌క్షాల‌కు ఓటు వేసిన ఓట‌ర్ల‌కు ధ‌న్యవాదాలు తెలిపింది. ప్ర‌తిప‌క్షంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న‌కోసం నిరంత‌రం పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించింది. అధిక […]

The post ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పంద‌న‌ appeared first on Navatelangana.