టీం ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా జంబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టి-20ల్లో తలపడనుంది. తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయిత ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఓ రికార్డు సాధించే అవకాశం ఉంది. అభిషేక్ ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేస్తే. టి-20ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భలుగో భారత క్రికెటర్‌గా మారుతాడు. అతడి కంటే ముదు కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ మాత్రమే ఈ ఫీట్‌ని సాధించారు. ప్రస్తుతం అభిషేక్ 203 మ్యాచుల్లో 199 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 53 మ్యాచులు భారత తరఫున ఆడాడు.