🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5408 articles

ఆదిలాబాద్ అబ్బాయి.. ఇంగ్లండ్ అమ్మాయి.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట
Older
ORRపై యాక్సిడెంట్.. ఓవర్ స్పీడ్ కారు.. కంటైనర్ ట్రక్కును కొట్టేసింది.. సినీ నటుడు స్పాట్ డెడ్ !
Older
ఆ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి: ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి
Older
Telangana

ఆ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి: ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి

మనతెలంగాణ/జనగాం ప్రతినిధి : 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని టీచర్ ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ విడుదలై, అనంతరం నియామకం పొందిన 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెం. 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. పిఆర్‌టియుటిఎస్ జనగాం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, 2003 డిఎస్‌సి టీచర్ల విషయంలో అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో ఎస్‌ఎల్‌పి వేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎస్‌ఎల్‌పిని వెనక్కి తీసుకొని, 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన

రేపు కెసిఆర్ అధ్యక్షతన కీలక సమావేశం
Older
ప్రధానికి వీడ్కోలు పలికిన మంత్రులు భట్టి, పొన్నం, అజారుద్దీన్
Older
Telangana

ప్రధానికి వీడ్కోలు పలికిన మంత్రులు భట్టి, పొన్నం, అజారుద్దీన్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరిన ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీడ్కోలు పలికారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కుల గణనకి సంబంధించి హౌస్ హోల్డర్స్ కాలం 13లో లేదని, బీసీ కుల గణన చేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌తో కలిపి వీరు వినతి పత్రం సమర్పించారు.ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన బిజెపి నేతలు హైదరాబాద్ పర్యటన ముగించుకుని గుజరాత్ బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర బిజెపి నేతలు వీడ్కోలు పలికారు. బేగంపేట్ విమానాశ్రయం వరకు వెళ్లి ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పలువురు లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు.

బరువు తగ్గాలంటే…
Older
తమిళనాడులో రాహుల్, విజయ్ మేనియా.. మోస్ట్ ట్రెండింగ్లో బిగ్ బ్రదర్ వీడియో !
Older
అనుసరించాల్సిన చిట్కాలు
Older
గచ్చిబౌలిలో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ
Older
తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది: రాంచంద్రరావు
Older
Telangana

తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది: రాంచంద్రరావు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ప్రధానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత స్వాగతానికి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17నే మోడీ జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందని రాంచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ దేశానికి అంకితం చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే

RCB vs MI: మరోసారి ముంబై ఫ్లాప్ షో..  బెంగళూర్ ముందు స్వల్ప టార్గెట్
Older
సూర్యాపేట బాల భవన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు
Older
విజయ్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. కేంద్ర సహకారంపై పూర్తి భరోసా
Older
పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గించండి: ప్రధాని నరేంద్ర మోడీ
Older
Telangana

పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గించండి: ప్రధాని నరేంద్ర మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్‌హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను […] The post పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గించండి: ప్రధాని నరేంద్ర మోడీ appeared first on Navatelangana.

సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ... గంటకు పైగా చర్చలు..
Older
పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం !
Older
ధరలు విపరీతంగా పెరిగాయి.. కూరల్లో నూనె తగ్గించండి:  ప్రధాని మోదీ
Older
బిజెపికి రాజకీయ పతనం తప్పదు.. అఖిలపక్ష నేతల హెచ్చరిక
Older
Telangana

బిజెపికి రాజకీయ పతనం తప్పదు.. అఖిలపక్ష నేతల హెచ్చరిక

హైదరాబాద్ : బిజెపి పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిలకు అన్యాయం చేస్తూనే ఉందని, బిసిలకు ద్రోహం చేస్తున్న బిజెపి చరిత్రలో పతనం కాక తప్పదని అఖిలపక్ష నేతలు తీవ్రంగా హెచ్చరించారు. జాతీయ జనగణనలో సమగ్ర కులగణన చేపడతామన్న ప్రధాని హామీని విస్మరించినందుకు నిరసనగా ఆదివారం ప్రధాని తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో షాద్‌నగర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఓబిసి స్టేట్ చైర్మన్ ఈర్లపల్లి శంకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, బిఆర్‌ఎస్ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస

ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోడీ కీలక సూచన
Older
ప్రధాని మోడీ సభకు భారీగా తరిలిన సోమూర్ ప్రజలు
Older
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని మోడీ కీలక ప్రకటన
Older
ఫొటో ఫీచర్: విజయ్ ప్రమాణ స్వీకారంలో సందడి అంతా త్రిషదే.. అందరి చూపులు ఆమె వైపే..
Older
డివిజన్ స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: తహశీల్దార్
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA