🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5407 articles

లేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే
Older
Telangana

లేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే

లేదంటే ఉద్యమం తప్పదురాష్ట్రంలో ఆ కోడ్‌‌లను అమలు చేయబోమంటూ ప్రకటించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‌కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లేబర్‌ ‌కోడ్‌‌లను తక్ష‍ణమే రద్దు చేయాలనీ, లేదంటే సమరశీల పోరాటాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఙాన […] The post లేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే appeared first on Navatelangana.

Admin5 days ago👁 11
విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు
Older
Telangana

విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు

వార్ దెబ్బకు అర్థవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం : డెలాయిట్ రిపోర్టున్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దెబ్బకు ప్రపంచమంతా తలకిందులైంది. 70 రోజులైనా..యుద్ధ భయం వెంటాడుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ ఆకాంక్షలను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకుంటున్నారని డెలాయిట్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. భారతీయులు విలాసాల కంటే, నిత్యావసరాలకు, అర్థవంతమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. డెలాయిట్ ‘కన్జూమర్ సిగ్నల్స్ ఇండియా చాప్టర్’ తన […] The post విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు appeared first on Navatelangana.

ఈ ఏడాది యధావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు
Older
Telangana

ఈ ఏడాది యధావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు

పాఠ‌శాల విద్య‌పై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించాకే నిర్ణ‌యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఈ ఏడాది య‌ధావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పాఠ‌శాల విద్య‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష‍ించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, విలీన ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కూడదని పాత పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ ను […] The post ఈ ఏడాది యధావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు appeared first on Navatelangana.

కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం
Older
Telangana

కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం

ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంకార్మికుల మనోధైర్యానికి నిదర్శనం భ్రమరాంబిక నగర్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుబీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్నవతెలంగాణ- అమీన్‌పూర్కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ […] The post కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం appeared first on Navatelangana.

హార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి
Older
Telangana

హార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి

ఇరాన్‌ స్పందన కోసం అమెరికా నిరీక్షణపశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరంఅమెరికా, ఇరాన్‌ ఘర్షణ చాలా క్లిష్టమైనదిఅణ్వాయుధాల కోసం టెహ్రాన్‌ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు: పుతిన్‌ టెహ్రాన్‌: పశ్చిమ ఆసియాలో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం హార్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గిన సంకేతాలు కనిపించాయి. ఈ సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో అమెరికా ముందుకు తెచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్‌ స్పందన కోసం […] The post హార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి appeared first on Navatelangana.

సీఎం విజయ్ ముందున్న సవాళ్లు
Older
మాతృభాషను మరిచిపోతున్నారు
Older
ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం
Older
Telangana

ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం

ఇరాన్‌పై యుద్ధం ప్రారంభానికి ముందే ఏర్పాటుఇజ్రాయిలీ పైలట్లను రెస్క్యూ చేయడమే లక్ష్యంబండారం బయటపెట్టిన ఇరాకీ గొర్రెల కాపరిఅమెరికన్ మీడియా సంచలన కథనంఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో రహస్య సైనిక స్థావరాన్ని ఇజ్రాయిల్ నిర్మించిందంటూ ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇరాక్‌లోని ఓ ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సీక్రెట్ సైనిక స్థావరం కేంద్రంగా ఇజ్రాయెలీ ప్రత్యేక దళాలు పనిచేశాయని తెలిపింది. ఇరాన్‌ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్లకు రవాణాపరమైన హబ్‌గా […] The post ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం appeared first on Navatelangana.

తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి
Older
Telangana

తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి

కేంద్రం అలసత్వంతో అత్యంత అధ్వాన్నంగా ప్రభుత్వ రూపం : పీటీఐతో జమ్ముకాశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ అత్యంత అధ్వానమైన ప్రభుత్వ రూపం”గా ఉందని, పూర్తి రాష్ట్ర హోదా దిశగా తక్షణమే మారాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య రాజకీయంగా చీలిక తీసుకురావడానికి కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అవి ఇప్పటికే విఫలమయ్యాయని, భవిష్యత్తులోనూ విఫలమవుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య […] The post తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి appeared first on Navatelangana.

పాక్‌‌లో ఉగ్రదాడి
Older
బంగ్లాకు స్వల్ప ఆధిక్యం
Older
ఉర్విల్ ఉప్పెన
Older
బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి
Older
హస్తంలో అసంతృప్తి
Older
పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు
Older
Telangana

పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు

దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావునవతెలంగాణ-ముధోల్‌నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాసర ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలు తదితర అంశాలపై ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, నిర్మల్‌ కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సమీక్షించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు గురించి […] The post పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు appeared first on Navatelangana.

ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి
Older
Telangana

ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి

ప్రధాని మోడీకి పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లేఖహైదరాబాద్‌ మెట్రో, మూసీ పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యతా అంశాలని వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎనిమిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం అనేవి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని […] The post ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి appeared first on Navatelangana.

మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం
Older
Telangana

మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం

సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీరూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌లో శంకుస్థాపనలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందనీ, నిధుల కేటాయింపులో గత పదేండ్లలో గుజరాత్‌కు సమానంగా […] The post మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం appeared first on Navatelangana.

సోమవారం రాశి ఫలాలు (11-05-2026)
Older
Telangana

సోమవారం రాశి ఫలాలు (11-05-2026)

మేషంసన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. మిధునం కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా భాగాస్తులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కర్కాటకం దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా క

అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం
Older
Telangana

అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం

ఎన్నికలప్పుడే రాజకీయాలు…ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం :ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతులు ఇస్తే, రాష్ట్ర ఆదాయం పెంచి, కేంద్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తొలుత జాతీయ భద్రత, జాతీయ […] The post అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం appeared first on Navatelangana.

వైవిధ్య భరితంగా ‘లెనిన్‌’
Older
పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌
Older
ఆ అదృశ్య శక్తి స్పందిస్తే?
Older
Telangana

ఆ అదృశ్య శక్తి స్పందిస్తే?

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్‌’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్‌ బీఎస్‌ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్‌ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్‌ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల తరహాలో ఉండ బోయే ఈ సినిమా, తెలుగు సినిమా […] The post ఆ అదృశ్య శక్తి స్పందిస్తే? appeared first on Navatelangana.

RCB vs MI: కృణాల్ పాండ్య కిరాక్ ఇన్నింగ్స్.. అతి కష్టం మీద ముంబైపై బెంగళూర్ గెలుపు
Older
పెళ్లై నెల రోజులే అయ్యింది.. భార్య పుట్టింట్లో.. భర్త కాలువలో.. కలకలం రేపుతున్న ఆత్మహత్యలు
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA