🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5620 articles

భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం
Telangana

భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం

తీవ్రతరం అవుతున్న సంక్షోభంతో కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం, వేతనాల ప్రతిష్టంభన జంట సంక్షోభాలై వుండగా అదనంగా ధరల పెరుగుదల అంచనాలు హడలగొడు తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని గొలుసుకట్టు ప్రభావం కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎరువుల ధరలు మండిపోతుంటే ఆహార సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమై అవీ ధరలు పెరుగుతున్నాయి. వీటి ఛాయలు ఇప్పటికే ఇండియాపై పడ్డాయి. మోడీ సర్కారు అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో ఇప్పటికే సన్నిహితమై పోయింది. ఇరాన్‌పై దాడి […] The post భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం appeared first on Navatelangana.

Admin9 days ago👁 0
అందుకే ఆ సినిమాకు ఓకే చెప్పా: సాయి పల్లవి
Telangana

అందుకే ఆ సినిమాకు ఓకే చెప్పా: సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో పోషించిన పాత్రకు తాను సూట్ అవ్వలేదేమోనని అనిపించిందని ఆమె చెప్పడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను పొందలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్‌కు ఆ కథ, పాత్రలు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమాకు ఓకే చెప్పడానికి కారణాల గురించి మాట్లాడిన సాయి పల్లవి.. “ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నా. అందుకే మనసుకు హాయిగా అనిపించే కథ చేయాలని అనిపించింది. ఏక్ దిన్ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ సన్ రైజ్ సినిమా గుర్తొచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పా’‘ అని తెలిపారు.

ఖర్గే ఫోన్‌తోనే విజయ్‌కు సిపిఐ మద్దతు?
Telangana

ఖర్గే ఫోన్‌తోనే విజయ్‌కు సిపిఐ మద్దతు?

టివికెకు సిపిఐ మద్దతు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే కీలక పాత్ర పోషించారు. ఆయన శుక్రవారం అర్జంటుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడులో విజయ్ పార్టీ టివికె ఏర్పాటు కావాలంటే సిపిఐ మద్దతు కూడా అవసరం అని లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఏదో సాకుతో అక్కడ కొత్త ప్రభుత్వ స్థాపనలో జాప్యం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బిజెపికి అవకాశం ఇవ్వకుండా చేయాల్సి ఉందని తెలిపారు. తరువాత రాజా తాము ఆలోచించి చెపుతామని పేర్కొన్నారు. డిఎంకె సహా ఇతర పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుందని రాజా ఖర్గేకు చెప్పారు . తరువాత ఈ క్రమంలోనే టివికెకు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం అయింది.

అగ్నిపర్వతం పేలుడు.. ముగ్లురు క్లైంబర్స్ దుర్మరణం
మలమల మాడే ఎండల్లో…దినదిన గండంగా రైతులు!
Telangana

మలమల మాడే ఎండల్లో…దినదిన గండంగా రైతులు!

వరి కోతలు కోసి ఇరవై ఏడురోజులు దాటింది. ఇరవై రోజుల వరకు కొనుగోలు చేసే నాథుడే లేడు. ప్రతిరోజు ఎండల్లో వడ్లను ఎండబెట్టడం కొరకు నేర్పుతూ కుప్పలు పోస్తూ మండేఎండల్లో శ్రమిస్తూ రైతులు వడదెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని మొండికేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఏమి పట్టనట్లు ఉదాసీనంగా ఉంది. లక్షలాదిమంది తెలంగాణ, దేశంలోని రైతాంగం దిక్కుతోచక ఎండల్లో వరి కుప్పల […] The post మలమల మాడే ఎండల్లో…దినదిన గండంగా రైతులు! appeared first on Navatelangana.

నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్‌ సర్కార్‌ ధోరణులు
Telangana

నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్‌ సర్కార్‌ ధోరణులు

దేశంలో కార్మిక వర్గం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం సాధారణ ఆర్థిక సమస్య కాదు. అది పాలక వర్గాల విధానాల వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్న సామాజిక-ఆర్థిక సంక్షోభం. వేతన స్తంభన, పనిగంటల పెంపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఒప్పంద కార్మిక వ్యవస్థ విస్తరణ, ఉద్యోగ భద్రత లేకపోవడం-ఈ నాలుగు అంశాలు కలిసి కార్మికుల జీవితాలను అస్తిరత్వంలోకి నెట్టేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల జరిగిన కార్మిక నిరసనలు వారి సమస్యలన్నింటినీ వెలుగులోకి తెచ్చాయి.నోయిడా, ఫరీదాబాద్ వంటి పారిశ్రామిక కేంద్రాలు దేశ అభివృద్ధికి […] The post నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్‌ సర్కార్‌ ధోరణులు appeared first on Navatelangana.

రక్త‘దాహం’
వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రాయవలస
స్టెప్పులు వేయించే ‘లబ్బరు బొమ్మ`
DC vs KKR: హాట్రిక్ సిక్సులతో అలెన్ ఊచకోత.. ఢిల్లీ ఇచ్చిన టార్గెట్ ఉఫ్ న ఊదేసిన కోల్కతా !
‘పవర్‌ పేటలో సేనాపతి రవిగా..
వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్
Telangana

వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపించారు. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని చూపించింది. […] The post వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్ appeared first on Navatelangana.

తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకే కూటమికి అవకాశం కల్పించాలని AMMK  గవర్నర్కు లేఖ
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్
Telangana

తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల సందిగ్ధత తొలగడంలేదు. రేపు టీవీకే అధ్యక్షులు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా వీడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షులు విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. లోక్ భవన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు.. […] The post తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ appeared first on Navatelangana.

‘ఐ యామ్ గేమ్` రిలీజ్ డేట్ ఫిక్స్
శంషాబాద్ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
4 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
ఎమిరేట్స్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు
Telangana

ఎమిరేట్స్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు

గల్ఫ్ యుద్ధం తిరిగి రగులుకుంది. శుక్రవారం ఇరాన్ గల్ఫ్‌దేశం అరబ్ ఎమిరేట్ప్‌సై డ్రోన్లుచ క్షిపణులతో దాడికి దిగింది. దీనితో కొంతకాలంగా అమలులో ఉన్న కాల్పుల విరమణకు గండిపడే పరిస్థితి ఏర్పడింది. తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టామని యుఎఇ శుక్రవారం ప్రకటించింది. మరో వైపు హర్మూజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడులను నివారించామని అమెరికా తెలిపింది. అంతేకాకుండా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా యుఎస్ సైనిక వర్గాలు నిర్థారించాయి. యుఎఇలో ఇరాన్ దాడులలో ఏ మేరకు నష్టం జరిగిందనేది వెల్లడికాలేదుహర్మూజ్‌లోని క్వెషెమ్ దీవులలో తాము శత్రుదేశ బలగాలతో తలపడ్డామని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ద్వారా ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే వివరాలను వెల్లడించలేదు.

కోల్‌కతా నైట్‌రైడర్స్  టార్గెట్ 143
హర్మూజ్‌లో తిరిగి కల్లోలం
Telangana

హర్మూజ్‌లో తిరిగి కల్లోలం

హర్మూజ్ జలసంధి మీదుగా చమురు, గ్యాస్ నౌకలను పెద్ద ఎత్తున ఇరాన్ సైన్యం అడ్డుకొంటోందని అమెరికా తెలిపింది. ఈ మార్గంలో తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు , వేరే దేశాలకు చెందిన మూడు నౌకలను రక్షించినట్లు యుఎస్ నేవీ శుక్రవారం తెలిపింది. అమెరికా బలగాలపై దాడులకు ఎంచుకున్న ఇరాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా వివరించారు. ఇరాన్ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వీటిని తాము ఎదుర్కొన్నామని అమెరికా సైనిక విభాగం తెలిపింది. అయితే కొన్ని పరస్పర కాల్పులు, దాడుల ఘటనలు జరుగుతూ ఉన్నా, మొత్తం మీద అనుకున్న విధంగా కాల్పుల విరమణ సాగుతోందని వాసింగ్టన్‌లో ట్రంప్ తెలిపారు. ఇరాన్ తమ చర్యలతో అమెరికాను బెదిరించాలని చూసింది. వారిని చిత్తుచేశామని చెప్పారు. హర్మూజ్ మీదుగా వెళ్లే తమ జాబితాలో లేని దేశాల నౌకలను గుర్తించి , వాటిపై భారీ సుంకాలు విధించేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇరాన్ ప్రత్యేకంగా ఓ సంస్థను అధికారికంగా ఏర్పాటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య గత నెల నుంచి మొత్తం మీద కాల్పుల విరమణ ప్రక్రియ అమలులోకి వచ్చింది.

మిడిల్ క్లాస్కు బిగ్ షాక్.. మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..?
DC vs KKR: ఢిల్లీది మళ్లీ పాత పాటే.. కుప్పకూలిన టాపార్డర్.. కోల్కతా ముందు స్వల్ప లక్ష్యం !
బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి
Telangana

బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో భాజపా శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బెంగాల్ కొత్త ముఖ్యమంతిగా సువేందు అధికారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. శనివారం ఆయన పశ్చిమ బెంగాల్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా, అలాగే రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. రెండుసార్లు మమతా బెనర్జీని ఓడించి.. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించలేదు. గత కొన్నేళ్లుగా ఆయన బెంగాల్‌లో అత్యంత ప్రభావశీల భాజపా నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా రెండు ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ ప్రస్థానంలో పెద్ద మైలురాయిగా నిలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ఆ

118 కాదు 120కి పెరిగిన TVK బలం.. విజయ్కి జై కొట్టిన ఇద్దరు IUML ఎమ్మెల్యేలు !
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA