Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా

తల్లిప్రేమకు ఈ లోకం ఏది సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ మాటలకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు తల్లులు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను పొతిళ్లలోనే కడతేర్చుతున్నారు. అభంశుభం తెలియని ఆ పసికందులను కళ్లు తెరవక ముందే చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. ముక్కపచ్చలారని 6 నెలల పిండాన్ని గుర్తతెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తాజా వార్తలు
ఎలాంటి స్కిల్స్ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











