Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా

మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









