రమణమూర్తిపై దాడిచేసిన మతోన్మాది కశ్యప్‌రెడ్డిని అరెస్టు చేయాలిఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసననవతెలంగాణ – ముషీరాబాద్​​హిందూ ధర్మం వేరు.. మతోన్మాదులు వేరని, టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త రమణమూర్తిపై దాడి చేసిన కశ్యప్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ​కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం సుమారు 30 ప్రజా […]

The post హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు appeared first on Navatelangana.