– కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు… నవతెలంగాణ – ముధోల్: మక్కలు కొనుగోలు చేసిన రోజులు గడుస్తున్న సంచులను గోదాములకు తరలించకపోవడంతో సహనం నశించిన రైతులు బాసర- బైంసా రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గత నెలలో మక్కా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక రైతులు తాము పండించిన […]
The post మెక్కజోన్న తీసుకెళ్లకపోవడంతో రోడ్ ఎక్కిన రైతులు.. appeared first on Navatelangana.














