– తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌– బెంగాల్‌లో ఘర్షణలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తం– ఓటేసిన సినీతారలు, ప్రముఖులు న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్‌(తొలివిడత) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. గతంతో పోల్చితే పశ్చిమబెంగాల్‌లో 91.35 శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడులో 82.24శాతం పోలింగ్‌ నమోదైంది. చెన్నైలో 84.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా బెంగాల్‌లోని దక్షిణ్‌ దినాజ్‌పూర్‌లో అత్యధికంగా 93.12శాతం […]

The post పోలింగ్‌ ప్రశాంతం appeared first on Navatelangana.