🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5191 articles

బండి సంజయ్‌ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి: బీఆర్ఎస్ డిమాండ్
Older
Telangana

బండి సంజయ్‌ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి: బీఆర్ఎస్ డిమాండ్

సాయి భగీరథ అరెస్టుకు అశ్వారావుపేట లో నిరసనమైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శననవతెలంగాణ – అశ్వారావుపేటకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికపై జరిగిన […] The post బండి సంజయ్‌ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి: బీఆర్ఎస్ డిమాండ్ appeared first on Navatelangana.

Admin3 days ago👁 0
బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
Older
Telangana

బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

నవతెలంగాణ – అశ్వారావుపేటగ్రామీణ ప్రజల విద్య, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో కొత్తగూడెం – అశ్వారావుపేట నూతన బస్ సర్వీస్‌ ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పల్లె రవాణా వ్యవస్థ మెరుగుపడుతోందన్నారు.తన ప్రత్యేక కృషితో అశ్వారావుపేట మండల గ్రామీణ ప్రజలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్తగా […] The post బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.

ఐసీసీతో చర్చించకుండానే వరల్డ్కప్‌కి దూరం.. బంగ్లా అధ్యక్షుడి కామెంట్స్ వైరల్
Older
గుడ్ న్యూస్: ఏపీలో ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్... ఇవాళ్టి నుంచే అమలు..
Older
దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారా.. వ్యాపారుల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇదే.. !
Older
అసెంబ్లీలో బలపరీక్షకు ముందు కీలక పరిణామం.. అన్నాడీఎంకే చీలిక వర్గంతో విజయ్ భేటీ..!
Older
Rajinikanth: సీఎంగా విజయ్ పగ్గాలపై రజనీకాంత్ రియాక్షన్.. ఎయిర్‌పోర్టులో తలైవా వీడియో వైరల్ !
Older
Virat Kohli: విరాట్ కోహ్లీని తిట్టడానికి డబ్బులు ఆఫర్.. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలన వ్యాఖ్యలు
Older
OTT మూవీ రివ్యూ: కంటతడి పెట్టించే హార్ట్‌టచింగ్ స్టోరీ
Older
మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి
Older
Telangana

మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరస్ సాయిలుకొడిచరా, పెద్ద ఎక్లారా, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంనవతెలంగాణ-మద్నూర్మక్క పంట రైతులు ప్రయివేట్ పరంగా దళారులకు పంటను అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ పరంగా ప్రారంభించిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే మక్క పంట నమ్ముకొని మద్దతు ధర సద్వినియోగం పంచుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రైతుల కోరిక మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా చొరవ చూపి ప్రభుత్వం నుండి మండలంలోని […] The post మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి appeared first on Navatelangana.

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు... సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు...
Older
రాష్ట్రంలో కామన్ గుడ్ ఫండ్ కింద 706 ఆలయాలు మంజూరు చేశాం : ఆనం
Older
Telangana

రాష్ట్రంలో కామన్ గుడ్ ఫండ్ కింద 706 ఆలయాలు మంజూరు చేశాం : ఆనం

అమరావతి: బుధవారం గండి క్షేత్రం మఠాధిపతుల సమక్షంలో సంప్రోక్షణ, కలశాభిషేకం జరుతుందని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గండి క్షేత్రాన్ని రూ.28 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. గండి క్షేత్రానికి ఏటా రూ. 5.62 కోట్ల ఆదాయం వస్తోందని, ఇప్పటికే రూ. 9.47 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలియజేశారు. కామన్ గుడ్ ఫండ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరు చేశామని, రూ.832 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద 6,170 ఆలయాలకు ఆర్థిక ఊతం ఇచ్చారని, ప్రతి ఆలయానికి నెలకు రూ.10 వేల చొప్పున ధూపదీప నైవేద్య నిధులు సమకూరాయని ఆనం పేర్కొన్నారు.అర్చకుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా రూ. 74.04 కోట్ల నిధులు సమకూరాయని, రాష్ట్రంలో 679 భజన మందిరాల నిర్మాణానికి రూ. 113.25 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. కొత్తగా 5వేల భజన మందిరాల కోసం ప్రభుత్వం రూ. 750 కోట్లు మంజూరు అయ్యాయని, టిటిడి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25-35 ఆలయాల నిర్మాణం జరిగిందని అన్నారు. భూమి లభ్యత మేరకు ఆలయాలకు రూ. 20-40 లక్షల నిధులు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప

మ‌హిళా రెజ‌ర్ల‌పై లైంగిక వేధింపు కేసు.. ద‌ర్యాప్తు అధికారి వాంగ్మూలం న‌మోదు
Older
Telangana

మ‌హిళా రెజ‌ర్ల‌పై లైంగిక వేధింపు కేసు.. ద‌ర్యాప్తు అధికారి వాంగ్మూలం న‌మోదు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మ‌హిళా రెజ‌ర్ల‌ల‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2023 ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. రెజ‌ర్లంతా ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర వ‌ద్ద భారీ యోత్తున నిర‌స‌న చేపట్టారు. వారి ఆందోళ‌ల‌న‌కు దేశ‌మంతా మ‌ద్ద‌తు ల‌భించింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత స‌మ‌గ్ర ద‌ర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ రెజ్ల‌ర్ ఒలింపిక్ […] The post మ‌హిళా రెజ‌ర్ల‌పై లైంగిక వేధింపు కేసు.. ద‌ర్యాప్తు అధికారి వాంగ్మూలం న‌మోదు appeared first on Navatelangana.

పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్
Older
Telangana

పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్

విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ఉచిత ప్రయాణంహామీ అమలు చేసిన ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య నవతెలంగాణ – బోనకల్ ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేసి విద్యార్థులలో ఆలోచనలు పట్టుదలను కల్పించారు. ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేసి మంగళవారం చూపించారు. మండల పరిధిలోని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాలలో 12 మార్చి […] The post పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్ appeared first on Navatelangana.

Vinesh Phogat: రెజ్లింగ్‌లో మళ్లీ రగడ.. నన్ను ఆసియా క్రీడలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు..
Older
స్టాక్ మార్కెట్ నష్టాలతో రూ.11లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే
Older
సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ
Older
Telangana

సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని సావర్ గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మంగళవారం పరిశీలించారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ గ్రామంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. మొదటగా గ్రామంలోని ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. కూలీల సంఖ్యను రికార్డులను పరిశీలించారు. సీసిటీ పనుల గురించి గ్రామ […] The post సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ appeared first on Navatelangana.

బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం
Older
Telangana

బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం

నవతెలంగాణ – జుక్కల్హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నత విద్యైన బిహెచ్ఎంఎస్ ను పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ ను చండేగావ్ సర్పంచ్ బండేడ్ లక్ష్మణ్ మంగళవారం సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకుడు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడని అన్నారు. భాస్కర్ తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి అతడి ఉన్నత విద్యను చదివించారని తెలిపారు. అమ్మానాన్నల కష్టం వృధా పోకుండా (బిహెచ్ఎంఎస్) డాక్టర్ గా ఎదగడం మన గ్రామానికి […] The post బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం appeared first on Navatelangana.

ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు: పొంగులేటి
Older
Telangana

ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు: పొంగులేటి

హైదరాబాద్: జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలు కేబినెట్ ఖరారు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాలు ఖరారు అయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు పొంగులేటి సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని, హైదరాబాద్ లో స్థలాలున్న వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సహించేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్: జూన్ 2 నుంచి రెండో విడత ప్రారంభం
Older
తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్: విజయ్‎కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేపై AMMK బహిష్కరణ వేటు
Older
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్కి కొత్త కెప్టెన్ అతడే!
Older
విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్
Older
Telangana

విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప్రజల మధ్య విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని తప్పకుండా రద్దు చేయాలని డిఎంకె నేత, ప్రతిపక్షనేత (ఎల్ఒపి) ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. మంగళవారం ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని ఖచ్చితంగా రద్దు చేయాలని అన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళ ప్రార్థనా గీతమైన `తమిళ్ తాయ్ వాళ్తు’ను పక్కన పెట్టడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో […] The post విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్ appeared first on Navatelangana.

ఒక్కో మెడికల్ సీటుకు రూ.60 లక్షలు: దొరికిన బీహార్ సాల్వర్ గ్యాంగ్.. MBBS విద్యార్థే కింగ్ పిన్
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA