🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5553 articles

కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు
Telangana

కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు

ఎగసిపడిన మంటలుొ మూడు కార్లు, బైక్‌ దహనంనవతెలంగాణ-కామారెడ్డిఓ షెడ్‌లో అక్రమంగా కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ప్రాంతంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులోకి డొమెస్టిక్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ను నింపుతుండగా జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగ చూట్టూ కమ్ముకుంది. ఈ ఘటనలో గ్యాస్‌ నింపుతున్న కార్‌తో పాటు ఆ రేకుల షెడ్డులో ఉన్న మరో […] The post కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు appeared first on Navatelangana.

Admin7 days ago👁 5
ఈసారి పాత పద్ధతిలోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ
Telangana

ఈసారి పాత పద్ధతిలోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా(బి కేటగిరీ)లో కోటా సీట్ల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో లేనట్లుగానే తెలుస్తోంది. ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ సారి ఆన్‌లైన్ విధానం అమలులోకి తీసుకురావాలని భావించినప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎ లాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఏటా బి కే టగిరీ సీట్ల భర్తీ విషయంలో అనేక ఫిర్యాదు అందుతు న్న నేపథ్యంలో దీనికి ఉన్నత విద్యామండలి శాశ్వత వి ధానాన్ని రూపొందించింది. ఈ మేరకు యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో విధానంలో భర్తీకి సంబంధించిన విధివిధానాల ప్రతిపాదనలు రూపొందించి ఉన్న త విద్యామండలి ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి కూడా పాత విధానంలోనే ఇంజనీరిం గ్ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంబిబిఎస్ తరహాలో ఎ,బి,సి కేటగిరీలుగా వి భజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రి య చేపట్టే అంశాన్ని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది.దేశవ్యాప్తంగా ఎం బిబిఎస్‌లో బి, సి కేటగిర

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
Telangana

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

కనిగిరిలో పెద్దఎత్తున రాస్తారోకో ధాన్యానికి నిప్పుకొణిజర్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నానవతెలంగాణ- వీపనగండ్ల/కొణిజర్లధాన్యం కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు, లారీల కొరత, కాంటాల తదితర సమస్యలపై రైతులు శనివారం వనపర్తి, ఖమ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం కనిగిరి గ్రామంలో రైతులు కొల్లాపూర్‌-పెబ్బేరు ప్రధాన రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలిసన వెంటనే అధికారులు అక్కడకు వచ్చి రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు వచ్చేవరకు కదిలేది […] The post ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన appeared first on Navatelangana.

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి
Telangana

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి

ప్రజాస్వామ్యానికి ఆటంకంగా గవర్నర్ల తీరు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతినవతెలంగాణ-వలిగొండ రూరల్‌దేశంలో రాష్ట్రాలకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతున్నారని, వెంటనే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. గవర్నర్లు ప్రధానంగా […] The post గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి appeared first on Navatelangana.

బీజేపీ దాడులు అప్రజాస్వామికం
Telangana

బీజేపీ దాడులు అప్రజాస్వామికం

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో బీజేపీ రాజకీయ దాడులు, ఘటనలు అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వైరుధ్యాలను సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని హితవు పలికారు.కరీంనగర్‌, హుజూరాబాద్‌లోని బీఆరఎస్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులపై, వాహనాలపై దాడులు చేయడం తగదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపై […] The post బీజేపీ దాడులు అప్రజాస్వామికం appeared first on Navatelangana.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
Telangana

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో శాంతిభద్రతలు క్ష?ణిెంచాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శిం చారు. శనివారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం మళ్లించడం వల్లే, ప్రజల భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు. హైదరాబాద్‌లోని […] The post రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి appeared first on Navatelangana.

పంటల మార్పిడిని ప్రోత్సహించాలి
Telangana

పంటల మార్పిడిని ప్రోత్సహించాలి

కేంద్రవిత్తన చట్టంలో మార్పులు తేవాలి : మంత్రి తుమ్మలకు రైతు కమిషన్‌ నివేదికనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించాలని రాష్ట్ర రైతు కమిషన్‌ కోరింది. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో పంటల మార్పిడి ప్రాధాన్యతపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, […] The post పంటల మార్పిడిని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స
Telangana

‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స

తీవ్ర కాలినొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న రోగికి ఉపశమనంవైద్య బృందానికి డైరెక్టర్‌ బీరప్ప అభినందనలునవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్‌ పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో అధునాతన శస్త్ర చికిత్స చేశారు. కరీంనగర్‌ జిల్లా లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్‌కు మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర కాలి నొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న నవీన్‌కు ఈ చికిత్స ద్వారా ఉపశమనం లభించింది. వైద్య పరీక్షల అనంతరం రోగి వెన్నెముకలో […] The post ‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స appeared first on Navatelangana.

రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
Telangana

రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

మనతెలంగాణ/హైదరాబాద్:నేడు ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ సుమారుగా రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం వ ర్చువల్‌గా చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లో ని పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్- టు నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసీ) ద్వారా సంగారెడ్డి జిల్లా లో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 3,245 ఎకరా ల విస్తీర్ణంలో రూ.2,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్ -65 పరిధిలో ఉం ది. ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్, ఆహార శుద్ధి, యంత్రా లు, లోహాలు, విద్యుత్ పరికరాల తయారీ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత పెరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, దీనికితోడు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కోట్ల అంచనా వ్యయంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌లో పిఎం మిత్ర పథకం ద్వారా అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్

మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు
Telangana

మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు

ఆత్మరక్షణలో బీజేపీ శ్రేణులు..ఆ పార్టీలోని బండి వ్యతిరేకులకు దొరికిన ఆయుధంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లునవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధిహైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న తరుణంలో.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకు రాజకీయంగా ఊహించని ‘సన్‌స్ట్రోక్‌’ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు […] The post మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు appeared first on Navatelangana.

బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి
Telangana

బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్రమంత్రి బండి సంజరుని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంజరు కుమారున్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోందని విమర్శించారు. నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు బాలిక కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బండి సంజరు కుమారుడిపై […] The post బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి appeared first on Navatelangana.

పాఠం చెప్తూ..
టమాటా, నూనెలు, గ్యాస్‌ ధరల సెగ
బీజేపీ దాడులు అప్రజాస్వామికం
Telangana

బీజేపీ దాడులు అప్రజాస్వామికం

బీఆర్‌ఎస్‌ ఆఫీసులు,వాహనాలపై దాడులు తగదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌”అభివద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పరేడ్‌గ్రౌండ్‌ సభలో రాజకీయ విమర్శలు, మత విద్వేషాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమస్యలను ప్రస్తావించాలి’ అని ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ‘బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ హామీని పక్క నబెట్టారు. ఆదిలాబాద్‌ సీసీఐని పునరుద్ధరిం చాల్సింది పోయి […] The post బీజేపీ దాడులు అప్రజాస్వామికం appeared first on Navatelangana.

పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు
Telangana

పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు

మూసీ పునరుజ్జీవం రాష్ట్ర ప్రగతికి దిక్సూచిఅధిగమించే ప్రణాళికల అమలే లక్ష్యంసిగల్‌ ఫ్రీ సిటీగా హైదారాబాద్‌పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ట్రాఫిక్‌, సిగల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దానికోసం అండర్‌ పాస్‌, సర్ఫేస్‌, ఎలివేటెడ్‌ అనే మూడు స్థాయిల […] The post పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు appeared first on Navatelangana.

విభజన హామీలుఅమలు చేయాలి
Telangana

విభజన హామీలుఅమలు చేయాలి

ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బహిరంగ లేఖతెలంగాణ పట్ల నిర్లక్ష్యం తగదంటూ హితవురాష్ట్ర విభజన హామీలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. వాటిని అమలు చేయటంలో, రాష్ట్ర సమస్యలను పరిష్కరించటంలో ఆయన తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. ఈ ధోరణిని మార్చుకుని హామీలను అమలు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్న […] The post విభజన హామీలుఅమలు చేయాలి appeared first on Navatelangana.

వనం వీడుతాం… జనంలోకి రాం
Telangana

వనం వీడుతాం… జనంలోకి రాం

టైగర్‌ కారిడార్‌ శివారులోనే ఉంటాంచెంచులను కలవనివ్వకుండా ఒక్కొక్క కుటుంబంతో కౌన్సిలింగ్‌ఆకర్షణీయమైన ప్యాకేజీ అంటూ ప్రచారంబతుకులు ఆగం చేయొద్దని వేడుకోలుగిరిజనేతరులు వెళ్లినా..అడవి శివారులోనే ఉంటామని వెల్లడి నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధినల్లమల టైగర్‌ కారిడార్‌ నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. కౌన్సెలింగ్‌ పేరుతో చెంచులను ఒకరితో మరొకరు కల్వకుండా అడవి నుంచి తరలిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో విడివిడిగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తే అడవి శివారు ప్రాంతాలలోనే ఆవాసాలు […] The post వనం వీడుతాం… జనంలోకి రాం appeared first on Navatelangana.

లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చిన కేంద్రం
శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ : ట్రంప్‌
Telangana

శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ : ట్రంప్‌

దౌత్య పరిష్కారానికి మోకాలడ్డుతోంది అమెరికాయే : ఇరాన్‌వచ్చే వారం ప్రారంభంలో తిరిగి సంప్రదింపులు ? నవతెలంగాణ-జనరల్‌ డెస్క్‌ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైతే తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను చేపడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తత లు పెరుగుతున్నాయని, హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలు చిక్కుబడిపోయాయని, ఇలాంటి పరిస్థితులలో తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను ప్రారంభించవచ్చునని ఆయన తెలిపారు. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలుగా వాటికి రక్షణ కల్పించేందుకు […] The post శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ : ట్రంప్‌ appeared first on Navatelangana.

బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం
Telangana

బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం

తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారని మోడీ వస్తున్నారుకార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న కేంద్రం : వీహెచ్‌ దీక్షాశిబిరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ-అంబర్‌పేటరాజకీయాలకు అతీతంగా జనాభ ప్రతిపాదికన బీసీ అభ్యున్నతి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ చేర్చకపోవడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు […] The post బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం appeared first on Navatelangana.

ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం
Telangana

ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం

రెండు మూడడుగులు అటూ ఇటైనా సాంకేతిక సమస్య కొలతల్లో ఏ కొంచెం తేడా వచ్చినా చిక్కులే..!మండలానికి 20-50 మంది లబ్దిదారుల ఇబ్బందులు టెక్నికల్‌ అంశాలతో నెలల తరబడి నిలుస్తున్న బిల్లులు నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్‌’ సమస్య ఇబ్బందికరంగా మారింది. అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా సాంకేతిక సమస్య తలెత్తుతోంది. తద్వారా బిల్లులు నిలిచిపోతున్నాయి. పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని రెండు నెలలు కావొస్తున్నా […] The post ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం appeared first on Navatelangana.

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం
Telangana

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం

హాజరైన ప్రధాని మోడీ,ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుకోల్‌కతా : బెంగాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బెంగాల్‌ 9వ ముఖ్యమంత్రిగా శనివారం సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు ఇప్పుడు ఆమెనే ఓడించి […] The post బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.

బండికి సన్‌స్ట్రోక్‌
Telangana

బండికి సన్‌స్ట్రోక్‌

కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసుపేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదుమా కుమార్తెని లైంగిక వేధింపులకు గురిచేశాడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఆరు గంటల హైడ్రామా తర్వాత కేసు నమోదు..!నాపై హనీట్రాప్‌ చేశారు : కరీంనగర్‌ స్టేషన్‌లో బండి సంజరు కొడుకు భగీరథ్‌ ఫిర్యాదుొ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నవతెలంగాణ-కొంపల్లి/ కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధిబాలికపై లైంగికవేధింపుల ఆరోపణలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు కుమారుడిపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు పోక్సో కేసు […] The post బండికి సన్‌స్ట్రోక్‌ appeared first on Navatelangana.

విజయ్ కి లైన్‌ క్లియర్‌
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA