🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5586 articles

సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి నియామకం
మే 25, 26 తేదీల్లో ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ
గతేడాది రూ.438 కోట్లు దోచుకున్నరు :  సైబరాబాద్ సీపీ రమేశ్
పంజాబ్‌పై ఈసారి బిజెపి పంజా?
Telangana

పంజాబ్‌పై ఈసారి బిజెపి పంజా?

పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బిజెపి అదే ఉద్వేగంతో తన తదుపరి పంజా పంజాబ్ ఎన్నికలపై విసరబోతోంది. గతంలో కన్నా ఇప్పుడు పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు కమలనాథులకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు శిరోమణి అకాలీదళ్ పొత్తుపెట్టుకుని తన ఉనికిని నిలబెట్టుకున్న బిజెపి ఈసారి 2027 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఏప్రిల్ 24న ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఏడుగురు పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరడం ఆప్‌కు పెద్ద దెబ్బ. ఫిరాయించిన ఏడుగురులో ఆరుగురు పంజాబ్ వారే కావడం గమనార్హం. ఇటీవల మరో ఉదంతం ఆప్ ప్రభుత్వానికి కళంకం తెచ్చిపెట్టింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మే 1న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నారన్న ఆరోపణలు బిజెపి, కాంగ్రెస్ వంటి విపక్షాల చేతికి ఆటంబాంబు దొరికినట్టయింది. భద్రతా సవాళ్లు, డ్రగ్స్ మాఫియా, అవినీతి ఆప్ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. రెండు మూడు రోజుల క్రితం గ్రేట్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో భూవినియోగ అ

రాజేంద్రనగర్ లో రహదారులపై బైక్ స్టంట్లు...  ఆరుగురు అరెస్ట్
Telangana

రాజేంద్రనగర్ లో రహదారులపై బైక్ స్టంట్లు... ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అత్తాపూర్ నుండి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్లు) చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా, పాదచారులు, ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్-జాగ్ డ్రైవింగ్, వీల్లు వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుండి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు ఈ ఆరుగురు నిందితులు సయ్యద్ షాహెద్ (19), షేక్ నసీర్ హుస్సేన్ (19), షేక్ జునైద్ (18), మొహమ్మద్ బిన్ ఇసా (17), అబ్దుల్ సమద్ (20), మొహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22), అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు

అమెరికాకు బందీ అయి తీరాలా?
Telangana

అమెరికాకు బందీ అయి తీరాలా?

ప్రపంచానికి ఇది ఒక పరివర్తనా దశ. లేదా సంధి కాలం. గతంలోని అనేక సామ్రాజ్యాలవలెనే, అమెరికన్ సామ్రాజ్యం కూడా శిధిలమై పతనమయే దశలోకి అడుగుపెడుతున్నది. ఆ పతనం ఇప్పటికిప్పు డు జరుగుతుందని కాదు. ఎప్పటికి జరిగేదీ జోస్యం చెప్పలేము. ఆ దశ మొదలైందన్నది మాత్రం ఎదురుగా కనిపిస్తున్న వాస్తవం. ఈ దశకు ఒక ప్రధాన కారణం అమెరికా అంతర్గత బలహీనతలు, ఒత్తిడులు, కోల్పోతున్న ఆధిక్యతలు. రెండవ ప్రధాన కారణం తక్కిన ప్రపంచం తన స్థాయిలో తాను క్రమంగా బలపడుతుండటం, స్వతంత్ర ధోరణులను అవలంబిస్తుండటం. గతంలో ప్రతి సామ్రాజ్య పతనం కూడా ఇదే మార్గంలో జరిగింది. అమెరికా అందుకు మినహాయింపు కాబోదు. ఆ సూచనలు పైన పేర్కొన్న విధంగా ఎదురుగా ఉన్నవే. అందువల్ల అమెరికాకు ప్రపంచం బందీ అయి తీరవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ సందర్భంలో భారతదేశం గ్రహించవలసింది చాలానే ఉంది. ఈ దేశంలో 1947 లో స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత గత సుమారు 80 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంత అభివృద్ధి సాధించవలసి ఉండెనో అంత సాధించలేదు. అదే సమయంలో ఇక్కడి సహజ వనరులు, ప్రజల శక్తియుక్తులు అపారమైనవి. ప్రపంచం అమెరికాకు బందీ అయి తీరాలా? నిజానికి కానక్కర లేదు. ఆధిపత్యం వేరు, బందీ కావటమనే స

సూర్యాపేట అడిష నల్ కలెక్టర్ గా బి.హరి సింగ్ బాధ్యతల స్వీకరణ
చివరి గింజ వరకు కొంటాం.. ఆందోళన వద్దు : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్  జైన్
హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రేణుక ఎల్లమ్మ తల్లికి మంత్రి పొన్నం పూజలు
విదేశీ పెట్టుబడిదారులపరం కానున్న పెన్షన్ నిధులు
Telangana

విదేశీ పెట్టుబడిదారులపరం కానున్న పెన్షన్ నిధులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా 2004 నుండి అమలు అవుతోంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్ చెల్లించడానికి కాదు. దేశీయ, విదేశీయ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే! నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సుమారు 20 ఏళ్లనుంచి అమలవుతోంది. 2024 -2025 ఆర్థిక సంవత్సరం వరకు 3.72 లక్షల కోట్ల రూపాయలు నేషనల్ పెన్షన్ స్కీం(జాతీయ పెన్షన్ పథకం) మూలనిధిగా ప్రోగైంది. ఉద్యోగులు, ప్రభుత్వాల వాటాల జమతో ఏటా ఈ మూలనిధి పెరుగుతోంది. ఇంత పెద్దఎత్తున అప్పనంగా వచ్చే నిధులను పూర్తిగా కొట్టేయడానికి పెట్టుబడిదారులు కన్నువేశారు. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను ఆధునీకరించడానికి, పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే పెన్షన్ నిధులను నియంత్రిస్తూ ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ చట్టబద్ధంగా 2013 సెప్టెంబర్ 13న పార్లమెంటు ఆమోదించడంతో ఏర్పడింది. కానీ పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు 2005లోనే రూపొందించి పార్లమెంటులో ప

పేరెంట్స్ కు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి : భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి
మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా
ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు..
పదోన్నతి పొందిన 50 మంది డిప్యూటీ సీఈఓలకు పోస్టింగ్లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సమీకృత మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
అస్తవ్యస్తంగా మిర్యాలగూడ మున్సిపల్రికార్డులు.. ఏసీబీ తనిఖీతో సంచలన విషయాలు వెలుగులోకి
జాబ్ మేళాతో యువతకు ఉద్యోగాలు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోవద్దు :  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
సంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి
Telangana

సంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డిలోని ఆర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు గిరిధర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతిచెందాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వేంకటేశ్వర్లు కుమారుడు గిరిధర్ ఆడుకునేందుకు వెళ్లి లిఫ్ట్ ఎక్కాడు. అనంతరం అందులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు స్పందించి అతన్ని బయటకు తీశారు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. The post సంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి appeared first on Navatelangana.

ఎర్రజెండా శకం ముగిసినట్లేనా!
Telangana

ఎర్రజెండా శకం ముగిసినట్లేనా!

కేరళలో ఓట్లు లెక్కించిన తర్వాత వెలువడిన ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు.. అవి భారత రాజకీయ చరిత్రలో ఒక మహా అధ్యాయానికి తెరపడ్డాయి. పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. దశాబ్దం పాటు కొనసాగిన పరిపాలనకు ముగింపు పలికింది. కానీ ఈ ఓటమి అంటే కేవలం ఒక పార్టీ అధికారం కోల్పోవడం కాదు. 1977 నుండి భారతదేశంలో కనీసం ఒక్క రాష్ట్రమైనా కమ్యూనిస్టు పాలనలో ఉండేది. ఇప్పుడు ఆ స్థితి మొదటిసారి మారిపోయింది. స్వాతంత్య్రానికి పూర్వం అంకురించి, స్వాతంత్య్రానంతరం పల్లవించి, కోట్లాది కార్మికులకు, రైతులకు ఆశాజ్యోతిగా నిలిచిన ఎర్రజెండా.. ఇప్పుడు ఏ అధికార సౌధంపైన ఎగరడం లేదు. కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో కేవలం పార్టీ రాజకీయంగా మాత్రమే ప్రారంభం కాలేదు. అది ఒక సామాజిక చలనంగా, వర్గపోరాటంగా, జీవన విధానంగా పుట్టింది. 1946 నుండి 1951 వరకు తెలంగాణలో సాయుధ రైతు పోరాటాన్ని నడిపించింది, భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించింది. 1950లు, 1960లలో భారత పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని అలంకరించింది. అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం 1957లో జరిగింది. కేరళ ప్రపంచంలో మొట్టమొదటి ప్

దుబాయ్‌లో సముద్రంలో పడి భారతీయుడు మృతి
వాస్తవ సంఘటనల ఆధారంగా కథ
Telangana

వాస్తవ సంఘటనల ఆధారంగా కథ

కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రేసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ.జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. శుక్రవారం మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరై మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“అని అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ‘రాయవలస’ వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ “రాఖీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ దామోదర్ ప్రసాద

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA