ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాలు కలవు అవి ఒకటి రాయలసీమ కాగా, రెండవది కోస్తా ఆంద్ర. పూర్వపు రాష్ట్రాన్ని తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లు గా జూన్, 2014 లో, భారత దేశపు పార్లమెంట్, ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం బిల్లు మేరకు విభజించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాలు కలవు అవి ఒకటి రాయలసీమ కాగా, రెండవది కోస్తా ఆంద్ర. పూర్వపు రాష్ట్రాన్ని తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లు గా జూన్, 2014 లో, భారత దేశపు పార్లమెంట్, ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం బిల్లు మేరకు విభజించింది.