India Squad : జింబాబ్వే టీ20 సిరీస్‌కు బీసీసీఐ యువ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వగా, పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారి టీమిండియా తరఫున అవకాశం లభించింది.