తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ.. వీటిపై వాడీవేడి చర్చ?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం సమగ్రశిక్ష, పీఎం శ్రీ తెలంగాణ ఆడిట్ నివేదికలు సభ ముందుకు రానున్నాయి. మెట్రోకు సంబంధించిన వార్షిక నివేదికలు కూడా ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా 22ఏ భూముల వ్యవహారంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్లు.. కట్చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!

తాజా వార్తలు
Rinku Singh: లీగ్లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు

తాజా వార్తలు
Sim Cards: మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి..? సింఫుల్గా ఇలా తెలుసుకోండి.. సెకన్లలోనే అన్నీ..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










