•ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ నవతెలంగాణ – మర్రిగూడ తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాన్ని ఆపాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ అన్నారు. సోమవారం మండలంలోని ఖుదాబక్షపల్లి గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ గ్రామంలో బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 188 గజాల ఇంటి స్థలాన్ని అక్రమంగా స్వాధీనపరచుకొని అందులో మహిళా సమైక్య భవన నిర్మాణం ఏర్పాటు చేయుటకు […]

The post పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం ఆపాలి  appeared first on Navatelangana.