🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5472 articles

ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం
Older
Telangana

ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం

ఇరాన్‌పై యుద్ధం ప్రారంభానికి ముందే ఏర్పాటుఇజ్రాయిలీ పైలట్లను రెస్క్యూ చేయడమే లక్ష్యంబండారం బయటపెట్టిన ఇరాకీ గొర్రెల కాపరిఅమెరికన్ మీడియా సంచలన కథనంఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో రహస్య సైనిక స్థావరాన్ని ఇజ్రాయిల్ నిర్మించిందంటూ ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇరాక్‌లోని ఓ ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సీక్రెట్ సైనిక స్థావరం కేంద్రంగా ఇజ్రాయెలీ ప్రత్యేక దళాలు పనిచేశాయని తెలిపింది. ఇరాన్‌ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్లకు రవాణాపరమైన హబ్‌గా […] The post ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం appeared first on Navatelangana.

Admin6 days ago👁 3
తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి
Older
Telangana

తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి

కేంద్రం అలసత్వంతో అత్యంత అధ్వాన్నంగా ప్రభుత్వ రూపం : పీటీఐతో జమ్ముకాశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ అత్యంత అధ్వానమైన ప్రభుత్వ రూపం”గా ఉందని, పూర్తి రాష్ట్ర హోదా దిశగా తక్షణమే మారాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య రాజకీయంగా చీలిక తీసుకురావడానికి కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అవి ఇప్పటికే విఫలమయ్యాయని, భవిష్యత్తులోనూ విఫలమవుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య […] The post తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి appeared first on Navatelangana.

పాక్‌‌లో ఉగ్రదాడి
Older
బంగ్లాకు స్వల్ప ఆధిక్యం
Older
ఉర్విల్ ఉప్పెన
Older
బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి
Older
హస్తంలో అసంతృప్తి
Older
పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు
Older
Telangana

పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు

దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావునవతెలంగాణ-ముధోల్‌నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాసర ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలు తదితర అంశాలపై ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, నిర్మల్‌ కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సమీక్షించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు గురించి […] The post పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు appeared first on Navatelangana.

ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి
Older
Telangana

ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి

ప్రధాని మోడీకి పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లేఖహైదరాబాద్‌ మెట్రో, మూసీ పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యతా అంశాలని వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎనిమిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం అనేవి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని […] The post ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి appeared first on Navatelangana.

మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం
Older
Telangana

మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం

సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీరూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌లో శంకుస్థాపనలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందనీ, నిధుల కేటాయింపులో గత పదేండ్లలో గుజరాత్‌కు సమానంగా […] The post మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం appeared first on Navatelangana.

సోమవారం రాశి ఫలాలు (11-05-2026)
Older
Telangana

సోమవారం రాశి ఫలాలు (11-05-2026)

మేషంసన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. మిధునం కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా భాగాస్తులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కర్కాటకం దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా క

అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం
Older
Telangana

అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం

ఎన్నికలప్పుడే రాజకీయాలు…ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం :ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతులు ఇస్తే, రాష్ట్ర ఆదాయం పెంచి, కేంద్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తొలుత జాతీయ భద్రత, జాతీయ […] The post అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం appeared first on Navatelangana.

వైవిధ్య భరితంగా ‘లెనిన్‌’
Older
పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌
Older
ఆ అదృశ్య శక్తి స్పందిస్తే?
Older
Telangana

ఆ అదృశ్య శక్తి స్పందిస్తే?

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్‌’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్‌ బీఎస్‌ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్‌ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్‌ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల తరహాలో ఉండ బోయే ఈ సినిమా, తెలుగు సినిమా […] The post ఆ అదృశ్య శక్తి స్పందిస్తే? appeared first on Navatelangana.

RCB vs MI: కృణాల్ పాండ్య కిరాక్ ఇన్నింగ్స్.. అతి కష్టం మీద ముంబైపై బెంగళూర్ గెలుపు
Older
పెళ్లై నెల రోజులే అయ్యింది.. భార్య పుట్టింట్లో.. భర్త కాలువలో.. కలకలం రేపుతున్న ఆత్మహత్యలు
Older
ఆదిలాబాద్ అబ్బాయి.. ఇంగ్లండ్ అమ్మాయి.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట
Older
ORRపై యాక్సిడెంట్.. ఓవర్ స్పీడ్ కారు.. కంటైనర్ ట్రక్కును కొట్టేసింది.. సినీ నటుడు స్పాట్ డెడ్ !
Older
ఆ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి: ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి
Older
Telangana

ఆ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి: ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి

మనతెలంగాణ/జనగాం ప్రతినిధి : 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని టీచర్ ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ విడుదలై, అనంతరం నియామకం పొందిన 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెం. 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. పిఆర్‌టియుటిఎస్ జనగాం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, 2003 డిఎస్‌సి టీచర్ల విషయంలో అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో ఎస్‌ఎల్‌పి వేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎస్‌ఎల్‌పిని వెనక్కి తీసుకొని, 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన

రేపు కెసిఆర్ అధ్యక్షతన కీలక సమావేశం
Older
ప్రధానికి వీడ్కోలు పలికిన మంత్రులు భట్టి, పొన్నం, అజారుద్దీన్
Older
Telangana

ప్రధానికి వీడ్కోలు పలికిన మంత్రులు భట్టి, పొన్నం, అజారుద్దీన్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరిన ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీడ్కోలు పలికారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కుల గణనకి సంబంధించి హౌస్ హోల్డర్స్ కాలం 13లో లేదని, బీసీ కుల గణన చేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌తో కలిపి వీరు వినతి పత్రం సమర్పించారు.ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన బిజెపి నేతలు హైదరాబాద్ పర్యటన ముగించుకుని గుజరాత్ బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర బిజెపి నేతలు వీడ్కోలు పలికారు. బేగంపేట్ విమానాశ్రయం వరకు వెళ్లి ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పలువురు లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు.

బరువు తగ్గాలంటే…
Older
తమిళనాడులో రాహుల్, విజయ్ మేనియా.. మోస్ట్ ట్రెండింగ్లో బిగ్ బ్రదర్ వీడియో !
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA