🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

25310 articles

పరువు పోతున్న మారని.. పాక్ తీరు.. ఫాతిమా ఓవరాక్షన్‌పై ట్రోలింగ్
Telangana

పరువు పోతున్న మారని.. పాక్ తీరు.. ఫాతిమా ఓవరాక్షన్‌పై ట్రోలింగ్

మహిళల ఆసియాకప్‌లో భాగంగా శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడింది. అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 55 పరుగులకే ఆ జట్టును ఆలౌట్ చేశారు. అక్కడే పాకిస్థాన్ పరువు పోయింది. అయినా కూడా పాక్ పొగరు తగ్గలేదు.. భారత్ ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌లో కాట్ అండ్‌ బౌల్డ్‌గా వికెట్ సమర్పించుకుంది. ఈ క్రమంలో పెవిలియన్‌ వైపు చేయి చూపిస్తూ ఫాతిమా సంబరాలు చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఓ ఫాతిమా సనా సెండాఫ్‌ది ఏముంది.. షెఫాలీ గతంలో కేథరిన్ బ్రంట్ వంటి వారినే చూసింది. ఇలాంటి సిల్లీ విషయాల్లో ఆమె చాలా కూల్‌గా ఉంటుంది,.’ అని ఒక నెటిజన్ ‘‘పాకిస్థాన్ జట్టుకు ఓడిపోవడడాకే కాదు.. తమ పరువు తామె ప పోగొట్టుకోవడానికి కూడా సృజనాత్మక మార్గాలు వెతుకుతోంది’ కామెంట్ చేశాడు.

Admin1 day ago👁 2
ఉన్నత చదువులు చదివితే సరిపోదు.. సంస్కారం కూడా ఉండాలి: మహేష్ గౌడ్
Telangana

ఉన్నత చదువులు చదివితే సరిపోదు.. సంస్కారం కూడా ఉండాలి: మహేష్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారు కానీ, తెలంగాణ వచ్చాక నిధులు, నియామకాలు కేవలం మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంతిళ్లు కట్టుకోవాలనే పేదల కల..పదేళ్ల పాటు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ..సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ విద్య, వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివితే సరిపోదని స

1 day ago
3
డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
Telangana

డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి రాథోడ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే.

1 day ago
1
నిజామాబాద్ లో మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్
Telangana

నిజామాబాద్ లో మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్

హైదరాబాద్: నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీగా మారింది. చాక్లెట్ ఇస్తానని బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. ఆమెతో పాటు ఇంకొకరు వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించలేదు. ఏడు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఏదైనా ముఠా కిడ్నాప్ చేసింది? లేక పిల్లలు లేకపోవడంతో కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేష్ అనే దంపతు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో కాన్పు కోసం నిజామాబాద్‌లో జిజిహెచ్‌లో చేరారు. నరేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి టీ తాగాడు. గ్లాసులను పక్క డస్ట్ బీన్ లో వేసేందుకు ముందుకు వెళ్లాడు. ఓ మహిళ చాక్లెట్ ఇస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లాడు. ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి చెప్పడంతో ఆస్పత్రిలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1 day ago
1
మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు: కన్నీరు పెట్టుకున్న కొండా సుస్మిత
Telangana

మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు: కన్నీరు పెట్టుకున్న కొండా సుస్మిత

మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు: కన్నీరు పెట్టుకున్న కొండా సుస్మిత

1 day ago
2
రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే మంత్రుల ధర్నాలు: జగదీష్ రెడ్డి
Telangana

రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే మంత్రుల ధర్నాలు: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: తమ పదవులకు ఎసరొస్తుందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందని అచ్చ కాంగ్రెస్ కు భయం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే వాళ్లు ధర్నాలు చేస్తున్నారని, అంతర్గత సంక్షేభం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ధర్నా డ్రామా అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షేభం కొనసాగుతుందని తెలియజేశారు. హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సమయానికి నరసింహస్వామి ఏం చేశారో మాజీ సిఎం కెసిఆర్ అలా చేస్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

1 day ago
2
వైభవ్ ఊచకోత.. బౌలింగ్‌లో సిరాజ్కే చుక్కలు: తెలంగాణ డీజీపీ కొడుకు దెబ్బకి సూర్యవంశీ ఔట్!
Telangana

వైభవ్ ఊచకోత.. బౌలింగ్‌లో సిరాజ్కే చుక్కలు: తెలంగాణ డీజీపీ కొడుకు దెబ్బకి సూర్యవంశీ ఔట్!

వైభవ్ ఊచకోత.. బౌలింగ్‌లో సిరాజ్కే చుక్కలు: తెలంగాణ డీజీపీ కొడుకు దెబ్బకి సూర్యవంశీ ఔట్!

1 day ago
1
ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
Telangana

ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

1 day ago
1
వెరైటీ స్నాక్స్ : మునగతో టేస్టీ వంటకం.. బజ్జీలు.. పకోడీల మాదిరిగా కరకరలాడతాయి
Telangana

వెరైటీ స్నాక్స్ : మునగతో టేస్టీ వంటకం.. బజ్జీలు.. పకోడీల మాదిరిగా కరకరలాడతాయి

వెరైటీ స్నాక్స్ : మునగతో టేస్టీ వంటకం.. బజ్జీలు.. పకోడీల మాదిరిగా కరకరలాడతాయి

1 day ago
1
మద్యం కాటుకు 10 మంది బలి
Telangana

మద్యం కాటుకు 10 మంది బలి

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో మద్యం తాగి పది మంది దుర్మరణం చెందారు. బండా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌరోజా, డోగ్రా, బరాజ్, బెమురా బేడా గ్రామాలకు చెందిన 50 మంది మందుబాబులు మద్యం తాగి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పది మంది చనిపోయారు. 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైనవారిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యంలో విషపూరిత రసాయనం కలిసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

1 day ago
0
వికారాబాద్ లో లారీని ఢీకొట్టిన కారు: డ్రైవర్ మృతి
Telangana

వికారాబాద్ లో లారీని ఢీకొట్టిన కారు: డ్రైవర్ మృతి

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 163వ నవంబర్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీని బలంగా ఢీకొట్టడంతో మంటలు ఎగసిపడి కారు దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1 day ago
0
నా రిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలుసు.. రోహిత్పై ఆగని రూమర్లు: బీసీసీఐ మీటింగ్‌లో అసలేం జరిగింది?
Telangana

నా రిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలుసు.. రోహిత్పై ఆగని రూమర్లు: బీసీసీఐ మీటింగ్‌లో అసలేం జరిగింది?

నా రిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలుసు.. రోహిత్పై ఆగని రూమర్లు: బీసీసీఐ మీటింగ్‌లో అసలేం జరిగింది?

1 day ago
0
వికారాబాద్ హైవేపై ఆల్టో కారు, కాంక్రీట్ టిప్పర్ ఢీ.. పూర్తిగా కాలిపోయిన కారు..
Telangana

వికారాబాద్ హైవేపై ఆల్టో కారు, కాంక్రీట్ టిప్పర్ ఢీ.. పూర్తిగా కాలిపోయిన కారు..

వికారాబాద్ హైవేపై ఆల్టో కారు, కాంక్రీట్ టిప్పర్ ఢీ.. పూర్తిగా కాలిపోయిన కారు..

1 day ago
0
చాలా శక్తివంతమైన రోజు సెప్టెంబర్7.. ప్రాముఖ్యత,విశిష్టత ఏంటి.. ఆరోజు ఏం చేయాలి..ఏం చేయకూడదు..
Telangana

చాలా శక్తివంతమైన రోజు సెప్టెంబర్7.. ప్రాముఖ్యత,విశిష్టత ఏంటి.. ఆరోజు ఏం చేయాలి..ఏం చేయకూడదు..

చాలా శక్తివంతమైన రోజు సెప్టెంబర్7.. ప్రాముఖ్యత,విశిష్టత ఏంటి.. ఆరోజు ఏం చేయాలి..ఏం చేయకూడదు..

1 day ago
0
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి: శ్రీధర్ బాబు
Telangana

కెసిఆర్ అసెంబ్లీకి రావాలి: శ్రీధర్ బాబు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనంతో పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించటం కాదని..సభకు వస్తే సమాధానం చెప్తామని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు సిఎంగా పనిచేసిన కెసిఆర్ సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని, విపక్షలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్టిసి బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచిత ప్రయాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డు కూడా దౌర్భాగ్య పాలన పదేళ్ల పాటు సాగిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకుడి వైఖరి మారకుంటే.. మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్ల మీద ఉంటారని హెచ్చరించారు. ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు డిమాండ్

1 day ago
0
‘ఇరుముడి’ నుంచి ప్రత్యేకమైన వీడియో సాంగ్ విడుదల
Telangana

‘ఇరుముడి’ నుంచి ప్రత్యేకమైన వీడియో సాంగ్ విడుదల

మాస్ మహరాజ రవితేజ నటించిన రీసెంట్ చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.200+ కోట్లు వసూళ్లు చేసింది. కుటుంబ భావోద్వేగాలు, తండ్రి కుమార్తె సెంటిమెంట్ తదితర అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలో పాటలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రత్యేకమైన వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ‘కార్తీకమాసం’ అంటూ సాగే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టతను తెలియజేస్తూ సాగే ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. మద్యపాన అలవాటును మానుకొని దీక్షను కొనసాగించడానికి రవితేజ పాత్ర చూపే పట్టుదల ఇందులో కనిపిస్తోంది. జివి ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ రాయడం విశేషం.

1 day ago
0
యూపీఎస్సీ సీజీఎస్ఈ నోటిఫికేషన్
Telangana

యూపీఎస్సీ సీజీఎస్ఈ నోటిఫికేషన్

యూపీఎస్సీ సీజీఎస్ఈ నోటిఫికేషన్

1 day ago
0
ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!
Telangana

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!

1 day ago
0
బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!
Telangana

బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!

బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!

1 day ago
0
కుత్బుల్లాపూర్ డిప్యూటీ కార్యాలయంలో చెత్తను వేసిన బిఆర్ఎస్ శ్రేణులు
Telangana

కుత్బుల్లాపూర్ డిప్యూటీ కార్యాలయంలో చెత్తను వేసిన బిఆర్ఎస్ శ్రేణులు

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ సర్కిల్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో డీజిల్ లేక చెత్త వాహనాలు ఆగిపోవడంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్తను తెచ్చి సర్కిల్ కార్యాలయంలో గులాబీ నేతలు పడేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తామే స్వయంగా చెత్తను సంచులో నింపుకొని తీసుకువచ్చి డిప్యూటీ సర్కిల్ కార్యాలయం ముందు వేసి బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసిలో సిఎంసిలో తమ ప్రాంతాన్ని కలిపినా ప్రజల కష్టాలు తీరటంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫోన్లు ఎత్తటం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు ఇలా ఉందని దుయ్యబట్టారు. గతంలో కెటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య ట్విట్టర్ లో పెడితే 15 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖను చూస్తున్న ఎక్కడ వేసిన గోంగడి అక్క

1 day ago
4
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు
Telangana

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు

1 day ago
4
ఏ సమస్య వచ్చిందో..  స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు
Telangana

ఏ సమస్య వచ్చిందో.. స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

ఏ సమస్య వచ్చిందో.. స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

1 day ago
3
సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారు: హరీష్ రావు
Telangana

సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నామాజీ సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో 22ఎ పై పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని, ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని సూచించారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారని, గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తలకిందులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ ను నమ్మరని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఇస్తామని వెయ్యి రోజుల్లో కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.

1 day ago
0
భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!
Telangana

భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

1 day ago
0
← Prev8 / 1055Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us