🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

25317 articles

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!
Telangana

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.53 వేల వరకు జీతం!

Admin1 day ago👁 1
బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!
Telangana

బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!

బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!

1 day ago
1
కుత్బుల్లాపూర్ డిప్యూటీ కార్యాలయంలో చెత్తను వేసిన బిఆర్ఎస్ శ్రేణులు
Telangana

కుత్బుల్లాపూర్ డిప్యూటీ కార్యాలయంలో చెత్తను వేసిన బిఆర్ఎస్ శ్రేణులు

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ సర్కిల్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో డీజిల్ లేక చెత్త వాహనాలు ఆగిపోవడంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్తను తెచ్చి సర్కిల్ కార్యాలయంలో గులాబీ నేతలు పడేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తామే స్వయంగా చెత్తను సంచులో నింపుకొని తీసుకువచ్చి డిప్యూటీ సర్కిల్ కార్యాలయం ముందు వేసి బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసిలో సిఎంసిలో తమ ప్రాంతాన్ని కలిపినా ప్రజల కష్టాలు తీరటంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫోన్లు ఎత్తటం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు ఇలా ఉందని దుయ్యబట్టారు. గతంలో కెటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య ట్విట్టర్ లో పెడితే 15 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖను చూస్తున్న ఎక్కడ వేసిన గోంగడి అక్క

1 day ago
4
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు
Telangana

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు

1 day ago
4
ఏ సమస్య వచ్చిందో..  స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు
Telangana

ఏ సమస్య వచ్చిందో.. స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

ఏ సమస్య వచ్చిందో.. స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

1 day ago
3
సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారు: హరీష్ రావు
Telangana

సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నామాజీ సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో 22ఎ పై పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని, ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని సూచించారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారని, గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తలకిందులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ ను నమ్మరని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఇస్తామని వెయ్యి రోజుల్లో కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.

1 day ago
1
భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!
Telangana

భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

భారత్ దెబ్బకి 55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదేనంటున్న పాకిస్థాన్ కోచ్!

1 day ago
1
అజ ఏకాదశి.. పరమం.. పవిత్రం..సెప్టెంబర్ 7న  ధనలాభం..పాపాలు పూర్తిగా పోతాయి.. చేయాల్సింది ఇదే..!
Telangana

అజ ఏకాదశి.. పరమం.. పవిత్రం..సెప్టెంబర్ 7న ధనలాభం..పాపాలు పూర్తిగా పోతాయి.. చేయాల్సింది ఇదే..!

అజ ఏకాదశి.. పరమం.. పవిత్రం..సెప్టెంబర్ 7న ధనలాభం..పాపాలు పూర్తిగా పోతాయి.. చేయాల్సింది ఇదే..!

1 day ago
0
ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..
Telangana

ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..

ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..

1 day ago
0
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
Telangana

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

యోగ్యాకార్టా : ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం భారీ స్థాయిలో లావాను విరజిమ్మింది. దాదాపుగా యాబై వేల ఎత్తు అడుగుల వరకు పొగ కమ్ముకోవడంతో విపరీతమైన వేడి, కాలుష్యం ఏర్పడింది. దీంతో పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. పర్వతారోహకులు, టూరిస్టులను నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున బూడిద ఎగసి పడడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేశామని ఇండోనేషియా సౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. దాదాపు 209 విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

1 day ago
0
జూబ్లీహిల్స్ కారా కారా పబ్లో  పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు గ్రూపులు
Telangana

జూబ్లీహిల్స్ కారా కారా పబ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు గ్రూపులు

జూబ్లీహిల్స్ కారా కారా పబ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు గ్రూపులు

1 day ago
4
వెండి 40% క్రాష్
Telangana

వెండి 40% క్రాష్

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరిలో ఎంసిఎక్స్ మార్కెట్‌లో కిలో రూ.4 లక్షల మార్కును దాటిన వెండి ధరలు, గత ఏడు నెలలుగా వరుసగా క్షీణిస్తూ ప్రస్తుతం 40% పైగా పడిపోయాయి. ముంబై స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కిలో రూ. 2.35 లక్షలకు చేరుకుంది. గతంలో ఏడాది వ్యవధిలోనే 300% పైగా ధరలు పెరిగిన సమయంతో పోలిస్తే ఇప్పుడు వెండి భారీ క్షీణతను చూసింది. ధరలు తీవ్రంగా తగ్గినప్పటికీ, కొత్తగా కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. గతంలో అధిక ధర వద్ద వెండి నాణాలు, బిస్కెట్లు, వెండి ఇటిఎఫ్‌లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయారు. మరోవైపు పండుగల సీజన్ దగ్గరపడుతున్నా డిమాండ్ లేకపోవడంతో వ్యాపారుల వద్ద సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి. భారత బులియన్ డీలర్లు, రిఫైనరీలు విదేశాల నుంచి ఆర్డర్ చేసిన దాదాపు 2,000 టన్నుల వెండి ప్రస్తుతం భారత్‌కు వస్తోంది. భారత్ ప్రతి సంవత్సరం సుమారు 7,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త నిల్వలను కొనేవారు లేక గోదాముల్లోనే ఉండిపోతాయని డీలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూలియస్ బేయర్ నెకస్ట్ జనరేషన్ రీసెర్చ్ హెడ్ కార్సెన్ మెన్కే మాట్లాడుతూ,

1 day ago
5
ఆజ్ సండే హై క్యా?.. శనివారం నాడే పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా: ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్!
Telangana

ఆజ్ సండే హై క్యా?.. శనివారం నాడే పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా: ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్!

ఆజ్ సండే హై క్యా?.. శనివారం నాడే పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా: ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్!

1 day ago
0
బ్యాగ్రౌండ్ లేదు.. గాడ్ ఫాదర్ లేడు..  బుల్లి తెర నుంచి సినిమా స్టార్గా కవిన్ ప్రస్థానం అదుర్స్
Telangana

బ్యాగ్రౌండ్ లేదు.. గాడ్ ఫాదర్ లేడు.. బుల్లి తెర నుంచి సినిమా స్టార్గా కవిన్ ప్రస్థానం అదుర్స్

బ్యాగ్రౌండ్ లేదు.. గాడ్ ఫాదర్ లేడు.. బుల్లి తెర నుంచి సినిమా స్టార్గా కవిన్ ప్రస్థానం అదుర్స్

1 day ago
0
ఈ వారం ఓటీటీ సినిమాలు: కంటెంట్తో కిక్కిచ్చే మథిమారన్, ఐ నో బడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Telangana

ఈ వారం ఓటీటీ సినిమాలు: కంటెంట్తో కిక్కిచ్చే మథిమారన్, ఐ నో బడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ వారం ఓటీటీ సినిమాలు: కంటెంట్తో కిక్కిచ్చే మథిమారన్, ఐ నో బడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

1 day ago
0
కొలనూరు–రామన్నపేట  హై లెవల్ బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
Telangana

కొలనూరు–రామన్నపేట హై లెవల్ బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

కొలనూరు–రామన్నపేట హై లెవల్ బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

1 day ago
0
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో అలసత్వం వద్దు..హర్కాపూర్‌‌ తండాలో పిరమల్‌‌ ఫౌండేషన్‌‌సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరం
Telangana

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో అలసత్వం వద్దు..హర్కాపూర్‌‌ తండాలో పిరమల్‌‌ ఫౌండేషన్‌‌సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరం

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో అలసత్వం వద్దు..హర్కాపూర్‌‌ తండాలో పిరమల్‌‌ ఫౌండేషన్‌‌సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరం

1 day ago
0
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగి ఆత్మహత్య
Telangana

సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగి ఆత్మహత్య

సిద్దిపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ గత ఏడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసతున్నారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలోని పవన్ ఉరేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల వేధింపులా? లేక వ్యక్తిగత కారణాలా? అనే కోణం పోలీసులు విచారణ చేస్తున్నారు.

1 day ago
0
2028లోనూ కాంగ్రెస్దే అధికారం.. ప్రజా ప్రభుత్వంపై BRS,BJP పార్టీలు తప్పుడు ఆరోపణలు
Telangana

2028లోనూ కాంగ్రెస్దే అధికారం.. ప్రజా ప్రభుత్వంపై BRS,BJP పార్టీలు తప్పుడు ఆరోపణలు

2028లోనూ కాంగ్రెస్దే అధికారం.. ప్రజా ప్రభుత్వంపై BRS,BJP పార్టీలు తప్పుడు ఆరోపణలు

1 day ago
0
రాజన్న గుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్.. BRS ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది
Telangana

రాజన్న గుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్.. BRS ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది

రాజన్న గుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్.. BRS ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది

1 day ago
0
కుక్క కాటును లైట్ తీసుకోకండి.. మెదక్ జిల్లాలో ఈ యువకుడి పరిస్థితి ఏమయ్యిందో చూడండి
Telangana

కుక్క కాటును లైట్ తీసుకోకండి.. మెదక్ జిల్లాలో ఈ యువకుడి పరిస్థితి ఏమయ్యిందో చూడండి

కుక్క కాటును లైట్ తీసుకోకండి.. మెదక్ జిల్లాలో ఈ యువకుడి పరిస్థితి ఏమయ్యిందో చూడండి

1 day ago
0
పదేండ్ల మోసాలు మరిచి ప్రజా ప్రభుత్వంపై నిందలా?..BRS హయాంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తున్నాం
Telangana

పదేండ్ల మోసాలు మరిచి ప్రజా ప్రభుత్వంపై నిందలా?..BRS హయాంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తున్నాం

పదేండ్ల మోసాలు మరిచి ప్రజా ప్రభుత్వంపై నిందలా?..BRS హయాంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తున్నాం

1 day ago
0
డిసెంబర్‌‌‌‌లో  విశ్వక్ సేన్  లెగసీ
Telangana

డిసెంబర్‌‌‌‌లో విశ్వక్ సేన్ లెగసీ

డిసెంబర్‌‌‌‌లో విశ్వక్ సేన్ లెగసీ

1 day ago
7
తెల్ల కాగితం టీజర్ లాంచ్..  మనందరి కథ.. టీజర్ లాంచ్ సందర్భంగా
Telangana

తెల్ల కాగితం టీజర్ లాంచ్.. మనందరి కథ.. టీజర్ లాంచ్ సందర్భంగా

తెల్ల కాగితం టీజర్ లాంచ్.. మనందరి కథ.. టీజర్ లాంచ్ సందర్భంగా

1 day ago
6
← Prev9 / 1055Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us