
5078 articles
– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […] The post దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం appeared first on Navatelangana.
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీనవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉడుత రవీందర్ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […] The post కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.
– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం– నాటి బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ పరీక్షల పేపర్లు లీక్– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్దే..! : ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిడబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ […] The post ‘డబుల్ ఇంజిన్’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా? appeared first on Navatelangana.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మానకొండూర్ సిఐ శ్రీలత తెలిపిన వివరాల మేరకు...బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తుండగా వరంగల్ వైపు నుండి మంచిర్యాలకు వెళుతున్న కారు ఎదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న మంచిర్యాలకు చెందిన వరప్రసాద్,సుమతి, కారు డ్రైవర్ మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఐదుగురు వరంగల్ లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఖాదర్ గూడెం శివారులో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.మానకొండూర్ సిఐ శ్రీలత సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు. వృషభం ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మిధునం పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.


నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శుభం ఖైర్మార్ను పట్టుకున్నారు. నాసిక్లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తె

న్యూఢిల్లీ : నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శుభం ఖైర్మార్ను పట్టుకున్నారు. నాసిక్లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్లో అరెస్టు తరువాత వారి విచ


భారతీయ జనతా పార్టీ హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంబాలా, సోనిపట్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, పంచకులాలో కూడా అజేయ ఆధిక్యంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా కంచుకోటగా భావించే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. సంప్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అసోంలో విజయాల తర్వాత హర్యానాలో కూడా ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.కాంగ్రెస్పై విమర్శలు చేసిన సైనీ, ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాల ఆధారంగానే ముందుకు సాగుతుంది. ప్రజలు ఇప్పుడు వారి అసలు స్వరూపాన్ని గుర్తించారు అన్నారు. హూడా ప్రభావం ఉన్న సంప్లాలో బీజేపీ గెలుపుపై స్పందిస

ఆసియా వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్ రెండు పతకాలు సాధించింది. భారత వెయిట్ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ ఈ పోటీల్లో ఓ రజతం, మరో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల స్నాచ్ విభాగంలో జ్ఞానేశ్వరి రజత పతకాన్ని గెలుచుకుంది. అంతేగామహిళల 53 కిలోల ఓవరాల్ విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ కాంస్య పతకం సాధించింది. ఓవరాల్గా 194 కిలోల బరువును ఎత్తిన జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
తల్లులు బహుముఖ ప్రజ్ఞకు మారుపేరు. ఈ విషయంలో ఎవరూ విభేదించరు. అయితే పారిశ్రామికవేత్తలుగా ఉన్న తల్లులకు ఈ సమన్వయం కేవలం పిల్లలను బడికి తీసుకెళ్లడం, భోజనం తయారుచేయడం వరకే పరిమితం కాదు. వారు నిరంతరం వ్యాపార నిమిత్తం ఎంతో మందితో మాట్లాడాలి. స్కూల్లో జరిగే పేరంట్-టీచర్ మీటింగ్లకు వెళ్లాలి. వ్యాపారానికి సంబంధించిన అనేక పనులతో బిజీగా ఉన్నా పిల్లలకు హోంవర్క్ లో సహాయం కూడా చేస్తారు. ఈ సమతుల్యత సాధించడం చాలా కష్టం. కానీ అది వారు […] The post అమ్మ.. అన్నీ చేయగలదు appeared first on Navatelangana.


నీట్- యూజీ 2026 పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమానంగా ఉన్న ‘గెస్ పేపర్’ వ్యవహారంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్లోని సికార్కు చెందిన ఓ విద్యార్థి ఈ ప్రశ్నాపత్రాన్ని తన స్నేహితులు, హాస్టల్ నిర్వాహకుడికి పంపినట్లు రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ) దర్యాప్తులో తేలింది. ఎస్వోజీ ఐజీ అజయ్పాల్ లాంబా మాట్లాడుతూ, ఆ విద్యార్థికి ముందుగా ఒక స్నేహితుడి ద్వారా ఈ మెటీరియల్ అందిందని, అనంతరం అతడు సికార్లోని తన పరిచయస్తులకు పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి అది కోచింగ్ విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి, చివరకు జైపూర్ సహా పరిసర ప్రాంతాల అభ్యర్థులకు పరీక్షకు ముందే చేరిందన్నారు.మరో అధికారి వివరాల ప్రకారం, కేరళలో ఉన్న విద్యార్థి గెస్ పేపర్ను సికార్లోని ఓ హాస్టల్ యజమాని, తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆ హాస్టల్ యజమాని కూడా అక్కడ ఉంటున్న విద్యార్థులకు ఇది ఉపయోగపడొచ్చు అని పంపిణీ చేశాడు. అయితే తరువాత అదే హాస్టల్ నిర్వాహకుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రశ్నాబ్యాంక్ పంపిణీ అయినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మెటీరియల్ హర్యానాలోని గురుగ్రా
‘‘తల్లి కావడం వల్ల.. భావోద్వేగ భద్రత, నమ్మకం, నిరంతరత ప్రాముఖ్యత గురించి నాకు మరింత అవగాహన కలిగింది. ఇది నాయకత్వంపై నా అవగాహనను కూడా మార్చింది. నేను మరింత సహనంతో, మరింత అంతర్దృష్టితో ఉన్నాను. వృత్తిపరంగా కనిపించే దానికంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుందని మరింతగా గ్రహించాను. మనం చెప్పే దానికంటే పిల్లలు చాలా ఎక్కువ గ్రహిస్తారని మాతృత్వం చాలా త్వరగా తెలియజేస్తుంది. వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాలకు, భావోద్వేగాలకు, ప్రవర్తనకు, భరోసాకు […] The post మరింత సహనం, అంతర్దృష్టి appeared first on Navatelangana.

'హరి హర వీరమల్లు' సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది.. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి, ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు.. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు.. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం: : మైత్రి రవిసినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ “ఎగ్జిబిటర్స్
“మాతృత్వం పింకీ ప్రామిస్కు కేవలం స్ఫూర్తినివ్వడమే కాదు, నేను ప్రతిరోజూ దాన్ని నిర్మించే విధానాన్ని ఇది ప్రాథమికంగా తీర్చిదిద్దింది. గర్భధారణ సమయంలో నేను ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడానికి చాలా కాలం పట్టింది. దానివల్ల మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎంత తక్కువ శ్రద్ధ ఉందో స్పష్టమైంది. ఆ సమయంలోనే నేను కంపెనీని ప్రారంభించాను. నా కూతురు కూడా ఇలాంటి సంరక్షణ లోపాలను ఎదుర్కోవలసిన అవసరం లేదని నాకు తెలుసు. నాయకత్వంలో మాతృత్వమే నాకు గొప్ప గురువు. అది నాకు […] The post నాయకత్వంలో గొప్ప గురువు appeared first on Navatelangana.
“మాతృత్వం మనకు పరిణామాల గురించి మరింత అవగాహన కల్పిస్తుంది. కేవలం ఎదుగుదల పరంగా ఆలోచించడం మానేసి, మీ పని ఒకరి జీవితంలో వాస్తవానికి ఏం సూచిస్తుందో ఆలోచిస్తారు. నేను ఫిక్స్డెర్మాను ప్రారంభించినప్పుడు, నాకు కనిపించిన ఒక స్పష్టమైన లోటు నుండే అది పుట్టింది. శాస్త్రీయంగా సరైనవిగా ఉంటూ, ఉపయోగించడానికి సురక్షితంగా ఉండే ఎంపికలు తగినన్ని లేవు. ఒక తల్లిగా ఆ విషయం నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపించింది. అది కేవలం ఒక బ్రాండ్ను నిర్మించడం గురించి మాత్రమే […] The post బాధ్యతను మోయడం appeared first on Navatelangana.

దాచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన తనను ప్రజలు 799 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు గ్రామంలోని పదికి పది వార్డులలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులను గెలిపించి తమ బాధ్యతను మరింత ప్రజలు పెంచారని తెలిపారు. ఇది జిల్లాలో రికార్డు అని ఆమె పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి మరొక 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. వీటి పనులను తాము త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని రైతులు ప్రతి ఏటా తాము పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వ భూమిలో శాశ్వత ఐకెపి సెంటర్ ను తన హయాంలో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇవి అన్నీ కూడా ప్రజల ఆశీస్సులతోనే తాను చేయగలుగుతున్నానని వినమ్ర పూర్వకంగా తెలిపారు. దాచారం గ్రామంలో ఎన్నో ఏళ్ల
“వ్యాపారాన్ని నడపడం, కుటుంబాన్ని చూసుకోవడం ప్రజలు అనుకున్నంత భిన్నమైనవి కావు. రెండింటికీ సహనం, తక్షణ ఫలితాలు ఆశించకుండా దేన్నైనా పోషించే సామర్థ్యం, మీరు నిర్మిస్తున్న దాన్ని రక్షించాలనే సహజ ప్రవృత్తి అవసరం. నేను ప్రారంభించినప్పుడు అవగాహన ఏమీ లేదు. నాకు కేవలం సమయం, ఒక సృజనాత్మక ప్రేరణ, మహిళంటే ఇంటికే పరిమితం కానవసరం లేదని, బహుశా మొదట మీకే మీరు నిరూపించుకోవాలనే తపనతో వచ్చే నిశ్శబ్దమైన పట్టుదల ఉన్నాయి. వ్యాపారంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం, కుటుంబాన్ని […] The post శ్రద్ధతో నిర్మించండి appeared first on Navatelangana.

“తల్లిగా మారడం అనేది ఒక వ్యవస్థాపకురాలిగా, నాయకత్వం, బాధ్యత పట్ల నా దృక్పథాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. తల్లి అయిన తర్వాత మీరు సృష్టించే ప్రభావం, మీరు తీసుకునే నిర్ణయాల పట్ల మీకు మరింత అవగాహన కలుగుతుంది. ఎందుకంటే మీరు ప్రజల జీవితాల్లోకి తీసుకువచ్చేది నిజంగా ముఖ్యమైనదని మీరు గ్రహిస్తారు. ఆ దృక్పథమే నేను నిర్మిస్తున్న కంపెనీని సహజంగా తీర్చిదిద్దింది. ఇది స్వల్పకాలిక ఫలితాలపై కాకుండా నమ్మకం, నిజాయితీ, నిజమైన శ్రద్ధపై ఆధారపడినది. ఇది నాకు ఉద్దేశపూర్వకత […] The post ప్రభావంపై అవగాహన పెంచుకోవడం appeared first on Navatelangana.

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.." 'హరి హర వీరమల్లు' సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది.. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది?. ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు?. ఇలా చేయడం కరెక్ట్ కాదు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం" అని అన్నారు.